Anjali
436 views
4 hours ago
#షేర్ చాట్ బజార్👍 #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 ఏడాదికి రూ.34,000 కోట్లతో రాష్ట్రంలోని నిరుపేదలకు సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఇంత భారీ డిబిటి పథకం దేశంలోనే లేదు. అదేవిధంగా దేశంలోనే వినూత్నమైన P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు నడుం కట్టింది చంద్రబాబుగారి ప్రభుత్వం. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh