*ముఖ్యమైన ఆరోగ్య మంత్రాలు:-*
*మహామృత్యుంజయ మంత్రం:-*
*"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్" - ఇది శివుని ప్రార్థన, దీర్ఘాయువు మరియు ఆరోగ్యానికి.*
*దత్తాత్రేయ మంత్రం:-*
*"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే"*
*ఇది సర్వ రోగాల నివారణకు దత్తాత్రేయ స్వామిని ప్రార్థించే మంత్రం.*
*నామ త్రయ మంత్రం: "అచ్యుతానంత గోవింద" - అగ్ని పురాణం ప్రకారం, ఈ మంత్రాన్ని విశ్వాసంతో జపించడం వల్ల అన్ని వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.*
*జప విధానం:-*
*ఉదయం స్నానం ఆచరించి, స్వచ్ఛమైన మనస్సుతో, పవిత్రంగా ఈ మంత్రాలను 108 సార్లు లేదా వీలైనన్నిసార్లు జపించాలి.*
*వ్యాధి నివారణ కోసం 40 రోజుల పాటు నియమ నిష్ఠలతో జపం చేయడం ఉత్తమం.*
*గమనిక:- ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు, వైద్యుని సలహా మరియు చికిత్స కూడా అంతే ముఖ్యం.*
యల్లాప్రగడ సత్యనారాయణ శర్మ
#📙ఆధ్యాత్మిక మాటలు #😃మంచి మాటలు #🌍నా తెలంగాణ #🌊మన కోస్తాంధ్ర #షేర్ చాట్ బజార్👍