పుట్టపర్తి పర్యటనలో భాగంగా ప్రశాంతి నిలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సందర్శించారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని సీఎం, కేంద్రమంత్రి దర్శించుకున్నారు.
#Rajnathsingh
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్