#ఏపీ అప్ డేట్స్..📖 #పొలిటికల్ సెటైర్స్ 😂
వేరుశెనగ కాయల దొంగ to Credit చోరీ CM
--
దివంగత M.P. శివ కుమార్ చెప్పినట్లు గానే :-
School కి వెళ్ళే వయస్సు లో ...
వేరుశెనగ కాయల బస్తా దొంగతనం తో ...
ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు విజయయాత్ర -- దివంగత ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారు చెప్పినట్లు గా...తిరుపతి రైల్వేస్టేషన్ లో దొంగల కు సెటిల్మెంట్ నాయకుడు గా మారి.... అక్కడనుండి --- తెలుగు దొంగల పార్టీ లాంటి టీడీపీ party ను NTR గారి నుండి దొంగిలించి ...
దానికి నాయకుడు అయ్యి .... ఇప్పుడు
ప్రజలను అధిక పన్నుల తో దోచుకోవడం... అలా దోచుకోవడం నే ....అదే అభివృద్ది , అదే సంపద సృష్టి అని చెప్పడం... నమ్మించడం మోసం చెయ్యడం వరకూ ఒకేవిధంగా ముందుకు సాగుతుంది.
--
ఎందుకంటే ?:- 2024 లో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పిన చంద్రబాబు అధికారం చేపట్టగానే ప్రజలపై రూ.20,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపాడు.
--
అధికధరలకు అన్నీ టెండర్ లకు పీపీఏలు చేశాడు.
--
ఈ ఏప్రిల్ మాసం నుండి మరో రూ.15,651.96 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేశాడు.
--
ఇట్లు
Damodar Rao Jaddu
YSRCP PALAKOLLU