Anjali
1.9K views
14 hours ago
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 కొత్తగా నిర్మించిన విశాఖపట్నం - రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై జామి వద్ద ఏర్పాటుచేసిన ఇంటర్‌ఛేంజ్ అందాలు ఇవి. ఈ ఇంటర్‌ఛేంజ్ ద్వారా ప్రయాణికులు విజయనగరం, శృంగవరపుకోటకు చేరుకోవచ్చు. ఈ ప్రాంతాల నుండి ఎక్స్‌ప్రెస్‌ వేపైకి కూడా ప్రవేశించవచ్చు! #Visakhapatnam #AndhraPradesh

More like this