VS MUDIRAJ
574 views
2 days ago
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం’ (PMEGP) ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, చిరు వ్యాపారుల వ్యాపారాభివృద్ధికి ప్రోత్సహిస్తోంది. వ్యవసాయేతర రంగాలలో కొత్త సూక్ష్మ పరిశ్రమలను స్థాపించేలా చేసి, యువత ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. 📊 తెలంగాణలో సాధించిన ప్రగతి (FY 2025–26): తెలంగాణలో PMEGP కింద ₹331 కోట్లకు పైగా విలువైన 2,365 రుణాలు మంజూరయ్యాయి. 💡 పథకం ప్రయోజనాలు: ✅ బ్యాంక్ రుణాలపై 15% - 35% వరకు మార్జిన్ మనీ సబ్సిడీ లభిస్తుంది. ✅ తయారీ రంగానికి ₹50 లక్షల వరకు, సేవా రంగానికి ₹20 లక్షల వరకు ఉన్న ప్రాజెక్టులకు సబ్సిడీ అందుతుంది. ✅ ప్రత్యేక వర్గాలకు అదనపు సబ్సిడీ: (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మైనారిటీలు, మాజీ సైనికులకు) 🏡 గ్రామీణ ప్రాంతాల్లో: 35% సబ్సిడీ 🏙️ పట్టణ ప్రాంతాల్లో: 25% సబ్సిడీ https://x.com/kishanreddybjp/status/2057674709479854141?s=46 𝐎/𝐨 𝐒𝐡𝐫𝐢. 𝐆 𝐊𝐢𝐬𝐡𝐚𝐧 𝐑𝐞𝐝𝐝𝐲 🕉️🚩🙏🏻🙏🏻 #🧓నరేంద్ర మోడీ #✋బీజేపీ🌷 #🚩సనాతన ధర్మం💪 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం Union Minister for Coal and Mines & MP- Secunderabad