డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేత అనంతబాబు కేసు నుంచి తప్పించుకునేందుకు సాక్షులకు డబ్బులిచ్చాడు. అయితే విచారణలో మధ్యవర్తుల ద్వారా తమకు అందిన డబ్బును నలుగురు సాక్షులు పోలీసులకు అప్పగించారు. దీంతో సాక్షులను ప్రలోభపెట్టిన అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్