ఆంధ్రప్రదేశ్లో 2009లో డీలిమిటేషన్ చేసి టీడీపీని దెబ్బతీయాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ సమయంలో డీలిమిటేషన్ ద్వారా కుప్పం నియోజకవర్గంలో లబ్ధి పొందాలని చూసారు.
ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయేమో కానీ, అలా జరగదు. ప్రజలు అందరికంటే తెలివైనవారు.
#NariShaktiVandan
#SthreeShakti
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్