JanaSena Party Telangana
542 views
16 hours ago
పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి కృషితో రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఉపముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw ఆమోదం. ఆధ్యాత్మిక పట్టణమైన పిఠాపురానికి అధిక సంఖ్యలో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం చేపట్టనున్న అభివృద్ధి పనులు. #PawanKalyanForPithapuram #PawanKalyanAneNenu #Pithapuram #AndhraPradesh #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊ #🟥జనసేన #✋బీజేపీ🌷