🚩 క్షాత్రం! 🕉️
కురుక్షేత్ర యుద్ధంలో వంద మంది కొడుకులను కోల్పోయిన గాంధారి.. రణరంగంలో శ్రీకృష్ణుని చూసి కన్నీళ్లతో శపిస్తుంది. "నా కొడుకులు పోయినట్లే.. సరిగ్గా ఇన్ని ఏళ్లకు నీ యాదవ వంశం కూడా సర్వనాశనం అవుతుంది" అని శాపమిస్తుంది. కృష్ణుడు దాన్ని స్వీకరిస్తాడు.
ఇంతకీ గాంధారి శాపం ప్రకారం యాదవ వంశం ఎన్ని ఏళ్లకు నశిస్తుంది?
B) 18 సంవత్సరాలకా?
C) 36 సంవత్సరాలకా?
నిజమైన సనాతన ధర్మ అభిమానులు, మహాభారతం గురించి పక్కాగా తెలిసినవారు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨
#Kshatram #Mahabharatam #Gandhari #TeluguPost #AnanthaVijayam
#📙ఆధ్యాత్మిక మాటలు #🤔క్విజ్లు & పొడుపు కథలు #🤔Guess the Answer❓ #🙏🏻కృష్ణుడి భజనలు #🧠క్విజ్🌟