Guntakal
451 views
1 days ago
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం నుంచి 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ. 428 కోట్ల నిధులు ఇచ్చారు. సూర్యలంక బీచ్, బొర్రా గుహలు, అఖండ గోదావరి, గండికోట, అన్నవరం, సింహాచలం, అహోబిలం, నాగార్జునసాగర్ ల వద్ద ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్