వాగ్దేవి సాహితీ వేదిక సభ్యురాలు
శ్రీమతి రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి గారు రచించిన గజల్ పుస్తకాలు ఆవిష్కరణ సభ ఈనెల 17 వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు సెంచరీ ఐ ప్రొఫైల్ స్కూలులో ఖమ్మం నందు జరుగును,
ఇదే ఆత్మీయ ఆహ్వానంగా భావించి వాగ్దేవి సాహితీ వేదిక సభ్యులందరు తప్పనిసరిగా వచ్చి తన సాహిత్యాన్ని ఆశీర్వదిస్తారని శ్రీమతి రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి గారు కోరుకుంటున్నారు.
వాగ్దేవి సాహితీ వేదిక
తోర్రేడు, రాజమహేంద్రవరం.
#😇My Status