యూపీ చరిత్రలో కమిషనర్ కార్యాలయాన్ని సైన్యం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలి సారి!
పరిస్థితి చేయిదాటిపోతే సైన్యం ఎలాగైనా రంగంలోకి దిగుతుంది...
ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ తల్లి శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుండగా, చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా కాన్పూర్లోని కృష్ణ ఆసుపత్రి సిబ్బంది ఆమె చేతిని తొలగించారు..
ఆ నిరుపేద జవాన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రయత్నంలో మూడు రోజులు తిరిగాడు..
ఎవరూ అతని మాట వినకపోవడంతో, మొత్తం బెటాలియన్ కమిషనర్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.....
#📰ఈరోజు అప్డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰జాతీయం/అంతర్జాతీయం