పసుపు రైతుల గోడు వినకుండా గాలికి తిరుగుతున్న బీజేపీ ఎంపీ అరవింద్!
ఈ-నామ్ 2.0 సమస్యను బూచిగా చూపి, ప్రైవేట్ వ్యాపారుల కుమ్మక్కైన నిజామాబాద్ మార్కెట్ అధికారులు, గిట్టుబాటు ధర రాక పసుపు రైతుల ఆందోళన.
బీజేపీ రైతు వ్యతిరేక విధానాలతో రోడ్డు పాలవుతున్న రైతాంగం.
#🆕Current అప్డేట్స్📢#📰ఈరోజు అప్డేట్స్#🏛️రాజకీయాలు#📽ట్రెండింగ్ వీడియోస్📱