BRS Party
590 views
18 hours ago
పసుపు రైతుల గోడు వినకుండా గాలికి తిరుగుతున్న బీజేపీ ఎంపీ అరవింద్! ఈ-నామ్ 2.0 సమస్యను బూచిగా చూపి, ప్రైవేట్ వ్యాపారుల కుమ్మక్కైన నిజామాబాద్ మార్కెట్ అధికారులు, గిట్టుబాటు ధర రాక పసుపు రైతుల ఆందోళన. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలతో రోడ్డు పాలవుతున్న రైతాంగం. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱