Rayadurg
509 views
16 hours ago
స్పీచ్ ఇవ్వటానికి వెళ్లి, పెట్టుబడులు పట్టుకొచ్చిన సీఎం చంద్రబాబు గారు.  చంద్రబాబు గారు మ్యాజిక్ చేశారని, ఆయన ప్రెజెంటేషన్ చూడగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వచ్చినట్టు చెబుతూ, ఏపీలో పెట్టుబడులు పెట్టటానికి ఒప్పుకున్న "Ernst & Young". Rajiv Memani, Chairman and CEO of EY India #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్