తల్లికి వందనం.. చదువుల ఇంధనం!సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ప్రతి తల్లి కలలను నిజం చేస్తూ.. కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికీ రూ. 15,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాము. 'సూపర్ సిక్స్' హామీల్లో అత్యంత ప్రధానమైన ఈ పథకంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికాము. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే మన ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమిది!
#🟡తెలుగుదేశం పార్టీ