మండుటెండల్లోనూ వందల కిలోమీటర్లు ప్రయాణించి, చెరువులను నింపి పంటలను కాపాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్!
ఆనాడు కాంగ్రెస్ పాలనలో కాలువల్లో తుమ్మ చెట్లు మొలిస్తే..
అదే కాలువల్లో నీళ్లు పారించిన అపర భగీరథుడు కేసీఆర్ ✊
ఎక్కడ కాళేశ్వరం
ఎక్కడ తుంగతుర్తి!
సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించి సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గంలోని శ్రీరాంసాగర్ రెండవ దశ ఆయకట్టు పరిధిలో ఉన్న పోతారం చెరువుకు చేరుకున్న కాళేశ్వరం జలాలు.. కష్ట కాలంలో పంటలకు సాగునీళ్ళు.
#KaleshwaramProject
#👨💼కె. టీ. రామారావు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు