"ఈ తీరం మనది.. బోటూ మనదే.. వేటా మనదే.."మత్స్యకారుల హక్కుల కోసం, వారి జీవనోపాధి కోసం ఎప్పుడూ రాజీపడని పోరాటం చేసే అరుదైన వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది. గంగపుత్రుల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వమే కొండంత అండ.
#🟡తెలుగుదేశం పార్టీ