V News Telugu
8.3K views
9 hours ago
"ఈ తీరం మనది.. బోటూ మనదే.. వేటా మనదే.."మత్స్యకారుల హక్కుల కోసం, వారి జీవనోపాధి కోసం ఎప్పుడూ రాజీపడని పోరాటం చేసే అరుదైన వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది. గంగపుత్రుల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వమే కొండంత అండ. #🟡తెలుగుదేశం పార్టీ