Guntakal
534 views
2 days ago
కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషితో మంజూరైన  రూ. 4.80 కోట్లతో కనిగిరి ఆర్టీసీ డిపో నుండి ఏబీఆర్ కాలేజీ వరకు రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్