Mahendar reddy
544 views
10 days ago
సీనియర్లను గౌరవిస్తూ, కొత్తవారికి అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలు ఏర్పాటు చేశాం. సీనియారిటీ, సిన్సియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేశాం.సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేశాం. #TeluguDesamParty  #ChandrababuNaidu  #NaraLokesh #📝పదో తరగతి ఫలితాలు విడుదల..ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి