YS Jagan Mohan Reddy
654 views
8 days ago
సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశ లింగం పంతులుగారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. #📅 చరిత్రలో ఈ రోజు #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ