sruthi
931 views
10 hours ago
విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందు రోజే 2025 నవంబర్ 13న ఏపీలో రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ ల సమక్షంలో రీన్యూ పవర్ సంస్థ ఎంఓయూలు కుదుర్చుకుంది. అందులో భాగంగా అనకాపల్లిలో రూ.5400 కోట్ల పెట్టుబడితో 2,100 ఉద్యోగాలను ఇచ్చే రీన్యూ సోలార్ ప్రాజెక్ట్ ను సంస్థ నెలకొల్పుతోంది. #ReNewComesToAP #RenewChoosesAP #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #ChandrababuNaidu #🟡నారా లోకేష్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟢వై.యస్.జగన్ #🟥జనసేన