#🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
ముమ్మిడివరం మండల పరిధిలోని *అనాతవరం ప్రభుత్వ ఉన్న త పాఠశాల ప్రాంగణంలో గత 20 ఏళ్లుగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ వైర్లు సమస్యను* పరిష్కరించ డం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు..ఇటీవల కాలంలో గన్నవరం పాఠ శాలలో బొమ్మ పడి విద్యార్థిని మరణించడం వంటి పలు సంఘటనలు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తం గా పాఠశాలల స్థితిగతులు వసతులు పట్ల ఆడిట్ నిర్వహించడం జరిగిందని ఈ ఆడిట్లో పలు ప్రమాదక ర అంశాలు తమ దృష్టికి వచ్చాయని వీటిలో అనా తవరం పాఠశాల కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క పాఠ శాల ప్రాంగణంలో ప్రమా దకరంగా గత 20 ఏళ్లుగా ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ వైర్లు అడ్డంకిగా ఉండడం గమనించి తొల గింపు ప్రక్రియను ఏపీ ఈపీడీ సీఎల్ పర్యవేక్షణ ఇంజనీర్ బి రాజేశ్వరి సారధ్యంలో నిర్వహించి నట్లు ఆయన తెలిపారు *పాఠశాలలో 300 మంది విద్యార్థినీ విద్యార్థుల* శ్రేయస్సును కోరుతూ ప్రధానోపాధ్యాయురాలు కె.రాధ, తల్లి దండ్రుల కమిటీ కూడా ఈ యొక్క అంశా న్ని తమ దృష్టికి తీసుకొచ్చి న నేపద్యం మరియు ట్రా న్స్ఫార్మర్ ఉన్న ప్రాంతంలో వికలాం గుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు ప్రభు త్వం ప్రతిపాదించిన మీదట యుద్ధ ప్రాతిపదికన తొలగింపు చర్యలు చేపట్టి ట్రాన్స్ఫార్మర్ పాఠశాల బయటి ప్రాంతానికి మార్పు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అన్నారు. అదేవి ధంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను పాఠశాల ప్రాంగణo నుండి తొలగించి వేరే ప్రాంతానికి మార్పు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తక్షణమే స్పందించి తొలగింపు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారికి పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు కే రాధ తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు..
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼