తెలుగుజాతి పండుగ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే 44 ఏళ్ల చారిత్రాత్మక వేదిక.. 'మహానాడు 2026'కు సర్వం సిద్ధం!
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే ప్రతీ కార్యకర్త, అభిమానులే ఈ పసుపు పండుగకు అధిపతులు. ఈసారి “స్త్రీశక్తి” ప్రధాన నినాదంగా, మహిళల ప్రగతికి సరికొత్త బాటలు వేస్తూ.. రాష్ట్రాభివృద్ధికి సరికొత్త దిశానిర్దేశం చేయబోతోంది.
పసుపు సైన్యమా కదలిరండి.. మనమంతా డిజిటల్ గా కలుద్దాం!
జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్!
#🟡తెలుగుదేశం పార్టీ