తన రాజకీయ స్వార్ధం కోసం ప్రజాద్రోహానికే కాదు, దేశ ద్రోహానికి కూడా వెనుకాడడు జగన్. అందుకే జువ్వలదిన్నెలో డిఫెన్స్ ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నాడు. సముద్ర భద్రతలో కీలకమైన "ఆత్మనిర్భర్ భారత్" ప్రాజెక్ట్ అని తెలిసికూడా అడ్డుకుంటున్నాడంటే జగన్ కు దేశం కన్నా తన ప్రయోజనాలే ముఖ్యం అన్నమాట.
#PsychoFekuJagan
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్