• మంత్రులు ,విఐపీ లకు కాన్వాయ్ వాహనాలు 50% తగ్గించాలి.. డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్ లను ఆదేశించిన సీఎం చంద్రబాబు
• పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రకటించిన ఎనిమిది అంశాలను పాటించాలి.. ప్రజలకు పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు
• ఎం ఏ హెచ్, ఏ ఐ టూల్స్ వినియోగించి సైబర్ నేరాలను అరికట్టాలి.. సైబర్ నేరాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
• చిన్న కంపెనీలు ప్రపంచ స్థాయికి ఎదగాలి, 100 కంపెనీలు ఎన్ఎస్ఈ లో లిస్ట్ కావాలి ..ఎస్ ఎం ఈ ఐపీఓ సదస్సులో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్
• 15% వృద్ధి సాధించడం ద్వారా" స్వర్ణాంధ్ర -2047" లక్ష్యాలను చేరుకోగలం... ప్రణాళికాశాఖ సమీక్షలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/Go61a
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్