రాజు కుమార్
529 views
1 days ago
జై భీమ్ మిత్రులారా 14/04/2026 తేదీ దినమున ఈ రోజు మనం పాల్గొని కార్యక్రమాలు 1.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కర్నూల్ నగరంలో జరగబోయే ప్రోగ్రాములు 2.కర్నూల్ సిటీ వీకర్ సెక్షన్ కాలనీ అర్బన్ హాస్పిటల్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసే కార్యక్రమం ఉదయం 08:00 AM గంటలకు 3.కర్నూల్ నగరం ఓల్డ్ బస్టాండ్ కొండారెడ్డి బురుజు ఎదురుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కి విగ్రహానికి పూలమాలయ వేసే కార్యక్రమం ఉదయం 10:30 AM నిమిషాలకు 4 .కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఇ. తాండ్రపాడు గ్రామం ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీ విగ్రహావిష్కరణ సాయంత్రం 04:00 PM గంటలకు 5.కర్నూల్ సిటీ ఆర్ఎస్ రోడ్డు నుంచి కొండారెడ్డి బురుజు ఓల్డ్ బస్టాండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీ కార్యక్రమం డిజె సౌండ్ సిస్టంతో సాయంత్రం 06:00 PM గంటలకు 6.ఈ కార్యక్రమాలన్నింటికీ హాజరుకావాలని బహుజన మిత్రులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పేద ఓసీలకు కుల సంఘం నాయకులు రాజకీయ నాయకులు మహిళలు విద్యార్థులు యువత అన్ని వర్గాలకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్లో నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి ఇట్లు రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ BA .JOURNALIST .LEGAL ADVISOR BAHUJAN MEDIA. CEO +919490500035 #🏛️రాజకీయాలు