🚩 ధర్మ సందేహం! 🕉️
శ్రీమద్భాగవతంలో దత్తాత్రేయ స్వామి వారు తనకు 24 మంది గురువులు ఉన్నారని ప్రకటించారు కదా! అందులో ఆయన మొదటి గురువు 'భూమాత'. భూమిని చూసి మనిషి ఒక గొప్ప గుణాన్ని నేర్చుకోవచ్చని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఇంతకీ భూమి నుండి ఆయన నేర్చుకున్న ఆ గొప్ప గుణం ఏది?
A) క్షమ మరియు ఓర్పా?
C) పరోపకారమా?
నిజమైన సనాతన ధర్మ అభిమానులు, భాగవతం గురించి పక్కాగా తెలిసినవారు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨
#Bhagavatam #Dattatreya #TeluguPost #DailyQuiz #AnanthaVijayam #DharmaSandeham
#🙏🏻కృష్ణుడి భజనలు #📙ఆధ్యాత్మిక మాటలు #🤔క్విజ్లు & పొడుపు కథలు #🧠క్విజ్🌟 #🤔Guess the Answer❓