బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
3.9K views
22 days ago
ఈ రోజు యుద్ధం జరుగుతున్నది పేదలకు - పెత్తందారుల మధ్య అని ముక్తకంఠంగా చాలా బావోద్వేగమైన ప్రసంగం ఇచ్చిన మన జనసంక్షేమ నేత వైఎస్ జగనన్న గారు! అధికార పార్టీ వారు తమ కున్న పలుఛానెళ్ల సపోర్ట్ తో,మంది మార్భలంతో తనను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారని అవేవి కూడా రాబోయే 2029 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సారథ్యంలోని వైస్సార్సీపీ పార్టీ సాధించబోయే అఖండ విజయాన్ని ఏ ఒక్కరూ కూడా ఎంత మాత్రం అడ్డుకోలేరని,అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు,సంపూర్ణ మద్దతు తమ పార్టీ వైపే వుంది కాబట్టి తన విజయం ఇక నల్లేరు మీద నడకే అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు మన జనం మెచ్చిన జననేత వైఎస్ జగనన్న గారు!జయ జయహో వైస్సార్సీపీపార్టీ! జై జై జగన్!✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr

More like this