sruthi
493 views
4 hours ago
దళితుడిని హత్య చేసి పైగా సాక్ష్యులను బెదిరించిన వైసీపీ నేత అనంతబాబును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపాడే ప్రయత్నం జరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ, అమలాపురంలలో దళితులంతా రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దళిత ద్రోహి అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. #DalitDrohiJagan #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్ #🟥జనసేన