Manakrishnatdp
11.5K views
3 days ago
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నినాదంతో ఏపీకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు గారి సారథ్యంలో 28 నూతన పాలసీలను రూపొందించారు. పరిశ్రమలకు రాయితీల కోసం దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలను ఇస్తామన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకే సీఎం చంద్రబాబుగారికి ' బిజినెస్ రిఫార్మర్ అవార్డు'ను అందించింది ఎకనామిక్ టైమ్స్. #ChooseSpeedChooseAP  #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్