జై భీమ్,
నాయకులందరికీ తెలియజేయునది ఏమనగా, రేపు ఉదయం 11:00 గంటలకు... ఇటీవలే బెహేన్జీ గారి ఆశీర్వాదం పొంది 5 రాష్ట్రాలకు చీఫ్ సెక్టార్ కో-ఆర్డినేటర్ గా నియమితులయ్యి నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న గౌ. రాంజీ గౌతం గారు శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు.
అందువల్ల, అందరూ సమయానికి విమానాశ్రయానికి చేరుకొని, మీ వాహనాలతో ఘనంగా స్వాగతం పలకవలసిందిగా మనవి.
*తేదీ & సమయం : 20-04-2026 & 11:00 AM*
*శంషాబాద్ విమానాశ్రయం.*
ఇట్లు
ఇబ్రాం శేఖర్
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్రం
#🏛️రాజకీయాలు