MANA RAYALASEEMA TDP
382 views
15 hours ago
‘క్యారియర్’  సంస్థ ద్వారా దాదాపు రూ.1,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ యూనిట్‌ను నెలకొల్పుతున్నారు. దీని కోసం ప్రభుత్వం శ్రీసిటీ పారిశ్రామిక వాడలో 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది. #CarrierComesToAP #CarrierComesToAP