జగన్ పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాం..
వైసీపీ వేసిన ట్రూ-అప్ ఛార్జీలను ట్రూ-డౌన్ చేశాం. రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచకుండా, రూ.4,600 కోట్ల మేర భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరిస్తోంది. రూ.15,795 కోట్ల ఛార్జీల భారం పెంచకుండా ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నాం.
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్