బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
553 views
18 hours ago
మన జననేత వైఎస్ జగనన్న రాజ్యం అంటేనే రామరాజ్యం.ఆ రాజ్యంలో అన్ని వర్గాలవారు సుభిక్ష్యంగా వర్ధిల్లారు.అలాంటి రామరాజ్యంపై పైచేయి సాధించే దమ్ము,దైర్యం ఎవరికి వుంది.ఓక విధంగా చెప్పాలంటే ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ,అభివృద్ధి అనేవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాయి అనే మాట అక్షర సత్యం. అధికార పార్టీ వారు ఎన్ని జిమ్మిక్కులు చేసిన,ఎలాంటి మాస్టర్ ప్లాన్లు అమలుపరచిన ప్రజాబలం మెండుగా గల మన జన హృదయనేత,మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివరులు వైఎస్ జగన్మోహనరెడ్డి సారథ్యం లోని వైస్సార్సీపీ పార్టీ రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సైతం ఈ రాష్ట్ర ప్రజల విశేష ఆదరణతో,అఖండ మెజారిటీని సాధించి విజయకేతనం ఎగురవేయడం తథ్యం! జయ జయహో వైఎస్ జగనన్న రామరాజ్యం! జై జై జగన్!✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr