Degala Samson
503 views
1 days ago
నల్గొండ జిల్లా రైతు బైరెడ్డి రాంరెడ్డి, సమైక్య రాష్ట్రంలో 30 ఎకరాలు ఉన్నా, నీళ్లు లేక 100కు పైగా బోర్లు వేసి, బోర్ల రామయ్యగా పేరు తెచ్చుకున్నడు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ గారు ‘మా తెలంగాణ రైతు ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటని’.. అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసిండు. ఈరోజు బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ముఖ్య నాయకులతో జరిగిన సమావేశం అనంతరం తిరిగి వెళ్తూ,బోర్ల రాంరెడ్డి గారిని చూసి ఆప్యాయంగా పలకరించిన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు. #BRS పార్టీ సోషల్ మీడియా