४८ ह व्ह्यू · २.२ ह प्रतिक्रिया | ఈరోజు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలపై అధికారికంగా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై “చంపాలి” వంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి ముప్పు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హేట్ స్పీచ్పై బిల్లులు తీసుకువస్తామని చెప్పి, తమ సొంత పార్టీ నాయకుల విషయంలో మౌనం పాటించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఆ మౌనం కూడా తప్పుతో సమానం! ఇలాంటి వ్యాఖ్యలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చట్టం ముందు అందరూ సమానమే — ఇదే మా స్టాండ్! | Akula Srivani
ఈరోజు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలపై అధికారికంగా కంప్లైంట్ ఫైల్ చేయడం...