గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు.అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు.
#NaraChandrababuNaidu
#RepublicDay2026
#andhrapradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢