అచ్చెన్నా.... రాష్ట్రంలో ఎందరో అనుమానాస్పదంగా మరణించారు...
వాటిపై పిచ్చాపాటి ఓసారి మాట్లాడుకుందాం... మీకు వీలుంటే భోగాపురం జంచన్ లోనో... సుభద్రాపురం జంచన్ లోనో.... బెజ్జిపురం జంచన్ లోనో... కారు ఆపితే కులాసాగా... కసింత గట్టి సెట్నీతో టిపినీ చేసుకుని చర్చించుకుందాం..... చర్చకు వత్తావేటి ...
NTR , జి ఎం సి బాలయోగి , మీ ఎర్రం నాయుడు , లాల్ జాన్ భాషా , మాధవరెడ్డి , వంగవీటి మోహన్ రంగా , హరికృష్ణ , నారా రామ్మూర్తి నాయుడు , కోడెల శివప్రసాద్ , ఎన్టీఆర్ కుమార్తె , బాలకృష్ణ ఇంటిలో వాచ్మెన్ , పింగళి దశరథ రామ్ , మల్లెల బాబ్జి... ఇలా చాలా మంది యాక్సిడెంట్ లో , హత్య ల ద్వారా ... అనుమానాస్పదంగా మరణించారు... ఆ సమయంలో వారి బంధువులు , వారి బిడ్డలు , ఎక్కడ ఉన్నారు...? ముఖ్యంగా ఈ నేరాల వెనకున్న ముఠా నాయకుడు ఎక్కడ ఉన్నాడు ...? అనే విషయాలపై కులాసాగా కూకుని మాట్లాడుకుందాం ... నువ్వు సిద్ధమేనేటి...!?
ఇంకా.... నీకు తీరిక , ఓపిక వుంటే.... నాతో పాటుగా ...దువ్వాడ శ్రీనివాస్ కూడా వస్తాడు ... మీ జిల్లాలో జరిగిన హత్యలు , మరణాలపై పూర్తిగా నీతో చర్చిస్తాడు ..ఓసారి రాకూడదేటి..?
#అమరావతి రైతుల ఆవేదన 🙏 #అమరావతి కారు ఎలక్ట్రికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగూర్ #అమరావతి ఉద్యమం@ 600 days #కరోనాలో కూడా జై అమరావతి నినాదాలు ఇంటి నుండే