Follow
Ramesh Devanapalli
@335678a
580
Posts
1,387
Followers
Ramesh Devanapalli
521 views
3 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ *ప్రైవేట్ మెడికల్ కాలేజీ లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న తీరును ఖండిస్తూ సమావేశం అయిన మెడికో మెడికో పేరెంట్స్ అసోసియేషన్* 👉FRC కలువనున్న అసోసియేషన్ సభ్యులు 👉ఏప్రిల్ 15 వేలాది మంది పేరెంట్స్ తో కాళోజీ యూనివర్సిటీ ముట్టడి అధిక ఫీజుల మోత పై రాష్ట్రస్థాయి మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎల్బీనగర్ లో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు బి అండ్ సి కేటగిరి కి సంబంధించి నాలుగున్నర సంవత్సరాల వరకు మాత్రమే ఫీజు వసూలు చేయాల్సి ఉండగా ఐదు సంవత్సరాలకు ఫీజును తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారు దీనిపై మెడికల్ పేరెంట్స్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇలా అధిక ఫీజు వసూలు చేయడం వల్ల సుమారు సంవత్సరానికి ఒక్కో విద్యార్థి రూ.6లక్షలు సీ కేటగిరీకి 13 లక్షల రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల తల్లిదండ్రులపై సంవత్సరానికి 209 కోట్ల రూపాయలు అధిక భారం పడుతుంది. అయితే అపోలో మల్లారెడ్డి వంటి కొన్ని కాలేజీలు మాత్రం ఇందుకు మినహాయింపు ఇస్తున్నారు. ఈరోజు ఈ విషయమై సమావేశంలో చర్చించారు ఈనెల 15వ తారీఖున వరంగల్ లో కాళోజి నారాయణరావు యూనివర్సిటీ దగ్గర భారీ స్థాయిలో పేరెంట్స్ అందరు సమావేశం కావాలని నిర్ణయించారు ఈసమావేశంలో తల్లిదండ్రుల తరఫున వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీ మేజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే హై కోర్ట్ మరియు సుప్రీంకోర్టు లను సంప్రదించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరియు రాష్ట్రస్థాయి అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసంపూర్తి సౌకర్యాల గురించి చర్చించడం జరిగింది. తదుపరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ ని సందర్శించి కాలేజీ యాజమాన్యాన్ని కలిసి సమస్యల పై చర్చించి ంచాలని నిర్ణయించారు ఈ సమావేశం అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ చారి గారి అధ్యక్షతన జరిగింది ప్రతినిధులు బీరెల్లి కమలాకర్ గారు రమేష్ గారు కె.వి.ఆర్ గారు రవీందర్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు సుజాత గారు సంధ్యా గారు తదుపరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రతినిధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు
Ramesh Devanapalli
517 views
3 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ *సొంతగడ్డపై సన్​రైజర్స్ హైదరాబాద్ నిరాశ పర్చింది...* తాజాగా లఖ్​నవూ సూపర్ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో పోరాడి ఓడింది. *సన్​రైజర్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని లఖ్​నవూ 5 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది.* కెప్టెన్ రిషభ్ పంత్ (68 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో ప్రస్తుత సీజన్​లో హైదరాబాద్​కు రెండో ఓటమి ఎదురైంది. ఇక సన్​రైజర్స్ బౌలర్లలో హర్ష్ దూబే 2, ఎషన్ మలింగ, శివాంగ్ కుమార్ చెరో 1 వికెట్ పడగొట్టారు. పంత్ ఛేదనలో లఖ్​నవూ తొలి నుంచి విజయం దిశగానే సాగింది. ఓపెనర్ ఎయిడెన్ మార్​క్రమ్ (45 పరుగులు) రాణించాడు. పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. అయితే చివర్లో వికెట్లు తీసి లఖ్​నవూపై సన్​రైజర్స్ కాస్త ఒత్తిడి తెచ్చింది. 30 బంతుల్లో 43 రన్స్ కావాల్సిన దశలో 16వ ఓవర్లో ఉనాద్కత్ 14 పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్ లఖ్​నవూ వైపునకు మొగ్గింది. అయితే 18వ ఓవర్లో హర్ష్ దూబే ఆరే పరుగులిచ్చి 1 వికెట్ తీయడంతో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. కానీ, పంత్ ఎక్కడా అనవసర షాట్లకు పోకుండా జట్టును విజయం వైపునకు నడిపించాడు. *చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం* కాగా స్ట్రైకింగ్​లో ఉన్న పంత్ తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచి బౌలర్​ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత రెండు బంతులు డాట్ కావడంతో 2 బంతుల్లో 1 పరుగు కావాల్సి వచ్చింది. ఇక ఐదో బంతిని బౌండరీకి తరలించిన పంత్ లఖ్​నవూకు తొలి విజయం ఖాయం చేశాడు...
Ramesh Devanapalli
506 views
4 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (సోమవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.* ఈ పర్యటనలో భాగంగా *బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ* చేయడంతో పాటు, ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. *సోమవారం ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా బాసర చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి,* శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించి అధికారికంగా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలయ రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం చేపట్టిన ఈ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. బాసర పర్యటన ముగించుకుని *మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామానికి చేరుకుంటారు.* అక్కడ జిల్లాకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పిప్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Ramesh Devanapalli
446 views
4 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ *గచ్చిబౌలి స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి..!!* హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన 74వ 'ఆల్ ఇండియా పోలీసు ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌' ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులతో కలిసి ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడిన సీఎం, గోల్ కొట్టి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలతో *రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు* చేస్తున్నట్లు వెల్లడించారు. *టోర్నీకి ప్రముఖ స్పై పేరు..* బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్లు, క్రికెటర్ సిరాజ్‌కు రూ.కోటితో పాటు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించినట్లు గుర్తుచేశారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా క్రీడల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడిలో హైదరాబాద్ పోలీసులు ముందున్నారని అభినందించారు. దేశవ్యాప్తంగా 34 పోలీస్ విభాగాలు పాల్గొన్న *ఈ టోర్నీకి ప్రముఖ స్పై బీఎన్ మల్లిక్ పేరు పెట్టడం గొప్ప నిర్ణయమని* కొనియాడారు.
Ramesh Devanapalli
532 views
4 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ *న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్‌లో నిర్వహించిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...*
Ramesh Devanapalli
406 views
10 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్... జై.. జై... సరస్వతి విద్యమందిర్....
Ramesh Devanapalli
517 views
10 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ *సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారి మోకాలు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయింది.సార్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి ప్రజాక్షేత్రం లోకి రావాలని కోరుకుంటున్నాము* జై కూనంనేని...జై సిపిఐ..🚩✊
Ramesh Devanapalli
537 views
10 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ *ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం..* *నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుంది అన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడింది..!!* *ఖానాపూర్ మున్సిపాలిటీని బిఆర్ఎస్ మద్దతుతో బిజెపి కైవసం చేసుకుంది, మున్సిపల్ చైర్ పర్సన్ గా అంకం మౌనిక,ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ సోయల్ ఎన్నికయ్యారు..* *మొత్తం 12 వార్డులు ఉండగా.. బిఆర్ఎస్ నాలుగు బిజెపి నాలుగు కాంగ్రెస్ మూడు ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచాయి, అనూన్యంగా బిఆర్ఎస్ బిజెపికి మద్దతు ఇవ్వడంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం బిజెపి పార్టీకి దక్కింది...*
Ramesh Devanapalli
526 views
14 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ రూ.7.5 కోట్ల స్కాం కేసులో IAS అధికారిణి Rohini Sindhuriకి హైకోర్టులో షాక్! హైకోర్టు కీలక ఆదేశాలు: Karnataka High Court సంచలన నిర్ణయం. ప్రాసిక్యూషన్‌కు వెంటనే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ తప్పనిసరి. 2021లో Mysore జిల్లాలో ‘ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల’ కొనుగోలు. మార్కెట్ ధర ₹13 ఉండగా… ₹52కు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు. ప్రభుత్వానికి సుమారు ₹7.5 కోట్ల నష్టం. కోర్టు వ్యాఖ్యలు హాట్ టాపిక్: “శాఖా విచారణలో క్లీన్ చిట్ వచ్చినా… క్రిమినల్ విచారణ ఆగదు”. అవినీతి కేసుల్లో నిజాలు వెలికితీయాలంటే పూర్తి దర్యాప్తు అవసరం. చట్టం కింద చర్యలు: Prevention of Corruption Act సెక్షన్ 17A కింద విచారణకు గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వానికి కోర్టు గట్టిగా మందలింపు. అధికారికంగా దర్యాప్తు ప్రారంభం కానుంది. రోహిణి సింధూరి విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
Ramesh Devanapalli
789 views
17 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ హైద్రాబాద్ నడిబొడ్డిన లవ్ జిహాద్... హిందువుగా మారి పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ నైట్ రోజే అమ్మాయికి మత్తు మందు ఇచ్చి నలుగురు అత్యాచారం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు తీరా అతనికి 3 వివాహమని తెలిసి షాక్ కు గురైన నవ వధువు... *అమ్మాయి ప్లాట్, బంగారంతో పాటు.. అమ్మాయి పై లోన్ లు తీసి జంప్... హవాలా వ్యాపారం చేసేవాడిని.. ఇతర రాష్ట్రాలకు హవాలా డబ్బులు పంపించేవాడని అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు... కూకట్ పల్లి లో పోలీసు స్టేషన్ లో ఘటన కేరళ ఫైల్స్ లాగా హైద్రాబాద్ కూకట్ పల్లిలో లవ్ జిహాద్ కేసు వెలుగులో వచ్చింది. హైద్రాబాద్ కి చెందిన ఓ హిందు అమ్మాయి షాప్ అద్దెకు కావాలని *నవాజ్* అనే వ్యక్తి వచ్చాడు. షాప్ అద్దెకు తీసుకున్నాడు. అనంతరం హిందు అమ్మాయిని ట్రాప్ చేసి నవ దుర్గా గా పేరు మార్చుకొని హిందువుగా మతంలో కి మారినట్లు చిత్రీకరించి 2025 జూన్ లో వివాహం చేసుకున్నాడు. కూకట్ పల్లి నుంచి పంజాగుట్టకు మకాం మార్చాడు. అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేసాడు. అతని సోదరులు, స్నేహితులైన మున్నవార్, షారుక్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్ లు పార్టీ పేరుతో ఇంట్లోకి వచ్చారు. అమ్మాయికి కూడా మత్తు మందు ఇచ్చి అందరూ అత్యాచారం చేసారని బాధితురాలు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి అనంతరం అమ్మాయి కి సంబంధించిన ప్లాట్, బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద loanలు తీయించ్చాడు. నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. దింతో కూకట్ పల్లి పోలీసులు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం హవాలా డబ్బులు వ్యాపారం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం పై జీరో fir చేసి పంజా గుట్టకు పంపిస్తున్నట్లు సమాచారం. అమ్మాయి అడ్వకేట్.. వేణుగోపాల్ రెడ్డి #AwarenessPost #LoveJihad #police