మే 10వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభకి భారత ప్రధానమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ Narendra Modi గారు తెలంగాణకు విచ్చేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో అత్యధిక సంఖ్యలో పాల్గొని సభని విజయవంతం చేద్దాం.
🗓️ తేదీ: మే 10, 2026
⏰ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
📍 వేదిక: పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్
#😇My Status#తెలంగాణ టూరిస్ట్ ప్లేసెస్😍✈#🚢ఆంధ్ర ప్రదేశ్ టూరిజం😍#🏛️రాజకీయాలు