ఫాలో అవ్వండి
MANA RAYALASEEMA TDP
@ourrayalaseematdp
11,654
పోస్ట్
10,527
ఫాలోవర్స్
MANA RAYALASEEMA TDP
718 వీక్షించారు
2 రోజుల క్రితం
ది ఎకనామిక్ టైమ్స్ సంస్థ నుంచి సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డును అందుకున్న సందర్భంగా, గౌరవ ముఖ్యమంత్రి గారికి నిలబడి ఘనంగా అభినందనలు తెలియజేసిన కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు. #CollectorsConference  #BusinessReformerCBN  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #😱షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు❕
MANA RAYALASEEMA TDP
548 వీక్షించారు
2 రోజుల క్రితం
టీం ఏపీ స్పిరిట్‌తోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు  రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి ఉద్యోగులు, మంత్రులకు ఈ అవార్డు అంకితం : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు #😱షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు❕
MANA RAYALASEEMA TDP
812 వీక్షించారు
2 రోజుల క్రితం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రారంభమైన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సచివాలయం ఐదో బ్లాకులోని కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్సుకు హాజరైన సీఎస్ సాయి ప్రసాద్, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు. #💑రష్మికను వివాహం చేసుకున్న ప్రముఖ దర్శకుడు!
MANA RAYALASEEMA TDP
552 వీక్షించారు
3 రోజుల క్రితం
ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, సింగిల్ విండో అనుమతుల వల్ల ఈ భారీ ప్రాజెక్టు కార్య రూపం దాలుస్తోంది.3 వేల మందికి ఉపాధి అవకాశాలు ‘క్యారియర్’  సంస్థ పరిశ్రమ స్థాపన ద్వారా రాష్ట్రంలోని యువతకు భారీగా ఉపాధి లభించనుంది. #CarrierComesToAP #CarrierComesToAP
MANA RAYALASEEMA TDP
526 వీక్షించారు
3 రోజుల క్రితం
రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిష్టాత్మక ‘క్యారియర్’  సంస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం శుభపరిణామం. #CarrierComesToAP #CarrierComesToAP
MANA RAYALASEEMA TDP
387 వీక్షించారు
3 రోజుల క్రితం
‘క్యారియర్’  సంస్థ ద్వారా దాదాపు రూ.1,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ యూనిట్‌ను నెలకొల్పుతున్నారు. దీని కోసం ప్రభుత్వం శ్రీసిటీ పారిశ్రామిక వాడలో 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది. #CarrierComesToAP #CarrierComesToAP
MANA RAYALASEEMA TDP
456 వీక్షించారు
3 రోజుల క్రితం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా, అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘క్యారియర్’ తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. #CarrierComesToAP #CarrierComesToAP
MANA RAYALASEEMA TDP
613 వీక్షించారు
3 రోజుల క్రితం
శ్రీసిటీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గార్ల ప్రోత్సాహంతో నూతన ప్లాంటు ఏర్పాటు కాబోతోంది  #CarrierComesToAP #CarrierComesToAP
MANA RAYALASEEMA TDP
549 వీక్షించారు
3 రోజుల క్రితం
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వ్యాపారం, వేగవంతమైన అమలుకు అనుగుణంగా శ్రీసిటీ ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్, ఆటోమొబైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. #CarrierComesToAP #CarrierComesToAP