• రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో చేపట్టిన జల సంరక్షణ చర్యలను తన 130 వ "మన్ కీ బాత్" కార్యక్రమంలో ప్రశంసించిన ప్రధాని మోడీ
• రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి.. టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
• దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
• 77వ గణతంత్ర వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాజధాని అమరావతి .వేడుకలలో పాల్గొననున్న గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు
• రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలకు మతిభ్రమించి పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు.. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/Pw5w
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊