#కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని హైకోర్ట్ మొట్టికాయలు వేసినా కూడా వైసీపీకి సిగ్గురాలేదు ఒకవేళ అక్రమాలు జరిగినట్లు నిజంగా వైసీపీ దగ్గర ప్రూఫ్స్ వుంటే మరి ఎందుకు సుప్రీం కోర్ట్ కు వెళ్లలేదు ఎందుకు వెళ్లలేదంటే వారి దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డీఎస్సీ అభ్యర్థులు కొన్ని లక్షల మంది ఉంటారు కదా ఫేక్ ప్రచారంతో వారిని ట్రాప్ లో పడేసి వారినందరినీ పూర్తిగా వైసీపీ వైపు తిప్పుకొని 2029 లో సీఎం కుర్చీ ఎక్కాలని చూస్తున్నారు జగన్ గారు తస్మాత్ జాగ్రత్త ✍️
#ఏపీ రాజకీయాలు