ఫాలో అవ్వండి
Palakonda
@tdp_palakonda
7,208
పోస్ట్
14,270
ఫాలోవర్స్
Palakonda
194 వీక్షించారు
1 గంటల క్రితం
ఉద్యోగాలపై గొడ్డలి వేటు  గొడ్డలి పార్టీ అధినేత జగన్ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై గొడ్డలి వేటు వేస్తున్నాడు. పెట్టుబడులు రాకుండా, ఉద్యోగాలు భర్తీ కాకుండా కోర్టులో కేసులు వేయిస్తున్నాడు. ఇవన్నీ దాటుకుని యువతకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే వారిలో భయాందోళనలు రేకెత్తించేందుకు విష ప్రచారం చేస్తున్నాడు.  #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
189 వీక్షించారు
1 గంటల క్రితం
నిన్నే గొడ్డలి పార్టీ భాగోతాన్ని 20 నిమిషాల్లో పట్టుకున్నాం.. నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. అయినా మేం 20 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నాం. వైసీపీ వాళ్లే చేశారు కాబట్టే సాక్షి పత్రికలో ఆ వార్తను రాయలేదు. కేవలం సానుభూతి పొందడానికే ఈ కుట్ర పన్నారు.  #YcpCriminalPolitics  #PsychoFekuJagan   #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
531 వీక్షించారు
2 గంటల క్రితం
నంద్యాలలో వైయస్సార్ విగ్రహం తల తీసేసిన వైసీపీ అభిమాని జమ్ములయ్య భార్య బాలమ్మకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే సీఆర్పీగా వైసీపీ నేతలే ఉద్యోగం వేయించారు. తాము వైసీపీ అభిమానులమని జమ్ములయ్య భార్య చెబుతోంది.  #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
Palakonda
794 వీక్షించారు
2 గంటల క్రితం
తుని నియోజకవర్గం చామవరంలో "పేదలసేవలో" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.  #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
428 వీక్షించారు
7 గంటల క్రితం
• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల  • సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ లో చిరాగ్ తో కలిసి స్వర్ణ పథకం సాధించిన కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు  • నంద్యాల జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం వైసీపీ కార్యకర్త పనే.సీసీ కెమెరాల ఫుటేజీ తో బట్టబయలైన సైకో బ్యాచ్ నాటకం. వైసీపీ తీరుపై ధ్వజమెత్తిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్  • నేడు కాకినాడ జిల్లా చామవరం లో "ప్రజావేదిక" లో పాల్గొని ,ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు  • పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేపటి నుంచి ఆరు రోజులపాటు రష్యాలో పర్యటించనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/oc1l #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
512 వీక్షించారు
2 రోజుల క్రితం
హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్లాన్ చేసాడు. కుట్రలో భాగంగా రూ.1.25 కోట్లను మిగతా నిందితులకు ఇచ్చాడు. ఈలోపు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.  #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
395 వీక్షించారు
2 రోజుల క్రితం
సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు తరాలుగా కనిపిస్తోంది. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుకోవాలంటే 'టీడీపీతోనే ఉండాలి. టీడీపీ పాలనే ఉండాలి' అనే భావన మహిళల్లో కలగడానికి ఇదే కారణం.  #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
1.6K వీక్షించారు
2 రోజుల క్రితం
• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ  • తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత  • కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  • ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/kZ9jW #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
395 వీక్షించారు
2 రోజుల క్రితం
తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.  #NaraLokesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
2.4K వీక్షించారు
3 రోజుల క్రితం
యువతపై గొడ్డలి పార్టీ కుట్రలు గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే.. ఓర్వలేని గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోంది. ప్రతిభతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది టీచర్లను అనుమానిస్తోంది.  #PsychoFekuJagan  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్