• శ్రీవారి నిధులతో రెండేళ్లలో 5,000 దేవాలయాలు నిర్మిస్తాం.. దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
• నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసం నిండిన జగన్ రెడ్డి ప్రవర్తన ముమ్మాటికీ సైకోయిజమే.. జగన్ రెడ్డి తీరును ఎక్స్ లో తూర్పారబట్టిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3 స్టార్ కు చేర్చేలా చర్యలు తీసుకోండి ..పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను ఆదేశించిన ఐటీ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో, మాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలి ..ఆర్థిక శాఖ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
• గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం.. తనను కలిసిన విశ్వహిందూ పరిషత్తు ముఖ్యనేతలకు హామీ ఇచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/npoZz
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్