• నేడు సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు .జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాలపై చర్చ
• రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేసి ,డబ్బులకు కక్కుర్తిపడి హిందువుల మనోభావాలను తాకట్టుపెట్టారు.. గత పాలకుల తీరుపై ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
• కొండవీడు అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.110 కోట్ల నిధుల సాధనకు కృషి చేస్తాం, పర్యాటక క్యాలెండర్ లో కొండవీడు ఉత్సవాలు చేరుస్తాం.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
• శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని బాబాయ్ ఒప్పుకున్నాడు .
, అబ్బాయ్ ఏం సమాధానం చెబుతాడు?.. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
• మన డేటా భద్రతకు 100% హామీ ఇస్తూనే స్టార్టప్ లకు, పరిశోధనా సంస్థలకు ఒక గొప్ప వేదికగా మారనున్న "అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్"
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/RtYl0
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్