ఫాలో అవ్వండి
Palakonda
@tdp_palakonda
7,133
పోస్ట్
14,097
ఫాలోవర్స్
Palakonda
372 వీక్షించారు
4 గంటల క్రితం
యువగళం.. చిరకాల జ్ఞాపకం సీఎం చంద్రబాబు గారి నివాసంలోకి అడుగు పెడుతుండగానే... ఓ ఫొటో చూసిన ప్రధాని ఏడాది క్రితం అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటో ఫ్రేమ్, కాఫీ టేబుల్ బుక్ చూసిన ప్రధాని మోదీ నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు.  #NarendraModi #NaraLokesh #ChandrababuNaidu #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
451 వీక్షించారు
4 గంటల క్రితం
ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక‌, సంప్రదాయ, చేనేత‌ క‌ళా వైభ‌వానికి గుర్తుగా,  విశిష్ట అతిథికి అపురూప కానుక.  త‌మ ఇంటికొచ్చిన విశిష్ట అతిథికి అపురూప కానుక అందించింది సీఎం చంద్రబాబు కుటుంబం. శ్రీవారిని కీర్తించే శ్లోకంతో ప్రత్యేకంగా జామ్దానీ నేత‌తో వెంకటగిరి చేనేత కళాకారులు త‌యారు చేసిన శ్రీవారి చిత్రపటాన్ని ప్రధాని న‌రేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు కుటుంబం అందించింది.  #NarendraModi #NaraLokesh #ChandrababuNaidu #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
451 వీక్షించారు
2 రోజుల క్రితం
సీఎం చంద్రబాబుగారి ఆదేశాల మేరకు వెలిగొండ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలనే సంకల్పంతో, ఒక రాత్రంతా సొరంగంలోనే ఉండి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి అంకితభావానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. #VeligondaProject  #NimmalaRamaNaidu  #ChandrababuNaidu  #AndhraPradesh #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్
Palakonda
491 వీక్షించారు
2 రోజుల క్రితం
ఏడాదికి రూ.34,000 కోట్లతో రాష్ట్రంలోని నిరుపేదలకు సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఇంత భారీ డిబిటి పథకం దేశంలోనే లేదు. అదేవిధంగా దేశంలోనే వినూత్నమైన P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు నడుం కట్టింది చంద్రబాబుగారి ప్రభుత్వం.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
436 వీక్షించారు
2 రోజుల క్రితం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలబడింది. గత 23 నెలలుగా అనేక కార్యక్రమాలతో, పథకాలతో ఆయా వర్గాల ప్రగతికి, సంక్షేమానికి కృషి చేసింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
403 వీక్షించారు
2 రోజుల క్రితం
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తిరుపతిలో 'బుల్లెట్' మోటార్‌సైకిళ్ల తయారీ కేంద్రాన్ని రూ. 2,508 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతోంది. దీనివల్ల సుమారు 3,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.  #RoyalEnfield #ChooseSpeedChooseAP #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
509 వీక్షించారు
3 రోజుల క్రితం
సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన స్నేహపూర్వకంగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్. #CollectorsConference  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
Palakonda
379 వీక్షించారు
3 రోజుల క్రితం
రైతు ఆత్మహత్యల్లో జగన్ హయాంలో(2023) ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది(2024)లోనే అది నాలుగో స్థానానికి వచ్చింది. ఇక నేరాల సంఖ్య లక్షల్లో తగ్గడం గమనార్హం.  #PsychoFekuJagan  #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
Palakonda
471 వీక్షించారు
3 రోజుల క్రితం
కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల పాలనాకాలాన్ని మరికొద్ది రోజుల్లో పూర్తిచేసుకోబోతోంది. గత 23 నెలల పాలనా కాలంలో సంక్షేమం, అభివృద్ధిలతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలోనూ ఎన్నో విజయాలను నమోదు చేసింది. మొదటగా సూపర్ సిక్స్ హామీలను పథకాలుగా నెరవేర్చి సూపర్ హిట్ అనిపించింది.  #Super6SuperHit #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Palakonda
538 వీక్షించారు
3 రోజుల క్రితం
•"స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్" స్లోగన్ మాత్రమే కాకూడదు అమలులో కూడా కనిపించాలి. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో.. డెలివరీ కూడా అంతే ముఖ్యం..జిల్లా కలెక్టర్ల 7 వ కాన్ఫరెన్స్ లో పేర్కొన్న సీఎం చంద్రబాబు  •కలెక్టర్లు అమలు చేసిన ఉత్తమ విధానాలు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని పాలనలో కొత్త పంథాకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు  •"బిజినెస్ రిఫార్మర్ అవార్డు" సాధించిన చంద్రబాబుకు కలెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు..ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితమిస్తున్నట్టు  సీఎం చంద్రబాబు ప్రకటించారు •శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో మహానాడు-2026 నిర్వహించనున్నారు.నిర్వహణ కోసం పార్టీ హైకమాండ్ 19 కమిటీలను ఏర్పాటు చేసింది.సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నారా లోకేష్‌ను నియమించింది. • సింగపూర్ మోడల్ తో అత్యుత్తమ పౌర సేవలు అందించేందుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ల సదస్సులో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/zzkGK #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్