• ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు
• రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళుతున్నాం.. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన పాపులను కఠినంగా శిక్షించాలి.. కల్తీ నెయ్యి ఘటనపై గళమెత్తిన హిందూ సంఘాలు
• హాస్టల్ విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు ,మంత్రులదే బాధ్యత.. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు
• కరెంటు చార్జీలు పెంచబోము, ట్రూ డౌన్ ఫలితాలు ప్రజలకే అందిస్తాం ..సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/PQ5s
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్