అమరావతి రాజధాని కావడం అనేది ఐదు కోట్ల ఆంధ్రుల కల. పార్లమెంటులో ఆమోదం లభించడం సంతోషం. జగన్మోహన్ రెడ్డి మొదట్లో అమరావతి రాజధాని అన్నాడు, తర్వాత మూడు రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. #HistoricAmaravatiResolution#Amaravati#PsychoFekuJagan #AndhraPradesh
#📽ట్రెండింగ్ వీడియోస్📱