జగన్ హయాంలో ఉపాధి హామీ నిధులను వైసీపీ నేతలు దోచుకుతిన్నారు. పేదలకు సెంటు పట్టా భూముల పేరు చెప్పి, భూముల్ని చదును చేస్తున్నాం అంటూ కోట్లకు కోట్లు నొక్కేసినట్టు... జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం తనిఖీల్లో తేలింది. అంతేకాదు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేసిన పనులకు కేంద్రం విడుదల చేసిన రూ.2,200 కోట్లను కూడా జగన్ ముఠా మళ్లించి దోచుకుంది.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#🏛️పొలిటికల్ అప్డేట్స్