Follow
శ్రీ వాసవీ పీఠం
@vvgup
1,074
Posts
1,569
Followers
శ్రీ వాసవీ పీఠం
459 views
👉🚩 141 👉🚩👉🕉️🕉️🕉️ #జై_జై_వాసవీ_మాత_ప్రసన్నః!! 🙏👉🕉 షేర్ చేయడమంటే మీరూ అమ్మ ప్రచారం చేసినట్లే !! ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు విజ్ఞప్తి!! 🚩👉🕉️ #శ్రీ_వాసవాంబాయైనమః_అమ్మ_సంపూర్ణ_జీవిత_కథనము .. 👉#వేద_యుగమున_వైశ్యులు_విశులు_గోపులు_ఆర్యులు_గోమతులు మున్నగు నామములతో పిలువబడుచుండినట్లు వేదముల వలన దెలియుచున్నది. దాదాపు 800 రకాల పేర్లతో నాడు వైశ్యులు 714 గోత్రాలవారిగా వుండిరని పురాణముల వలన తెలియుచున్నది. వారిలో కొందరు పెద్దలు ఆధ్యాత్మిక చింతనతో హిమాలయ పర్వతములలో తపమాచరించి కైలాసపతి కరుణచే మహాగిరియను ప్రదేశమునందు నివసింపసాగిరి. వారక్కడ 'ఆర్యవైశ్యుల'ను పేరుతో బిలువ బడుచుండిరి. యిలవేల్పగు యోగమాయా కన్య నర్పించుచు, శంకరుని సేవించుచు, యుగముల వెడలబుచ్చిరి. 👉 #కలియుగము_ప్రవేశించినది_భూతలమున, ధర్మము నసించినది. అధర్మము పెరిగినది. ధర్మమును కాపాడుటకై త్రిమూర్తులు పరాశక్తిని ప్రార్ధించిరి. అంత ఆ జగజ్జనని "నాయనలారా నేనే భువినవతరించి అహింసాత్మకమగు వినూత్న విధానమున అధర్మమును అణచివేసి, ధర్మమును ఉద్ధరించెదను- మహాగిరి నివాసులకు వైశ్యోత్తములను లోక కళ్యాణార్థమై భూతలమునకు పంపుడు" అని త్రిమూర్తులకు బోధించెను. 👉 #ఆ_సమయమున_మహాగిరి_యందు నివసించు ఆర్యవైశ్యులకు 'సమాధి గుప్తా' యను వైశ్య ఋషి కుల పెద్దగా ఉండెను. ఆయన సంతానార్ధమై శ్రీ నారద మహాముని ఉపదేశముచే శతచండీయాగము చేసెను. తత్ఫలితముగా 'కీర్తికన్య' యనునొక కుమార్తెను పొందెను. ఆమె పరాశక్తి అంశమున జనించినది కాబట్టి నిరంతరము పరమేశ్వరి ధ్యానముతో బ్రహ్మచారిణి గా ఉండ నిశ్చయించికొని యుండెను. 👉 #ఒకనాడు_మణిపురాధీశుడు_చిత్రకంఠుడను గంధర్వుడు కీర్తి కన్యను చూచుట జరిగినది. ఆమెను వివాహమాడగోరి ఆమె వద్దకు వెళ్ళి వాని కోరిక తెలిపెను. కానీ ఆమె దానికి అంగీకరించలేదు. సమాధి ఋషి కడకేగి తన కోర్కెను తెలిపెను. వారు కోపపడి, "ఓరీ... వర్ణాంతర వివాహము ధర్మ బద్ధము కాదు. మరియు మా అమ్మాయి / మా పుత్రిక వివాహము నిచ్చగించుట లేదు. కావున ఈ వివాహము జరుగనేరదు" అని ఖచ్చితముగా చెప్పిరి. వాడు, కోపముతో “నా కోరిక తీర్చ నిరాకరించిన మీరెల్లరు కన్యతో సహా భూలోకమున జన్మించి అగ్నలో బడి, అకాల మరణమునొందుదురు గాక" అని శపించెను. నిరపరాధులైన వారిని శపించినందులకు వారిని శపించిన గంధర్వుని గాంచి కోపంతో కీర్తి కన్య., "ఓరీ... గంధర్వాధమా!!! నిరపరాధులమైన మమ్ము శపించిన, నీవు కూడా భూలోకమున జన్మించెదవు గాక..! మేము అగ్నిగుండములో దూకిన మరుక్షణముననే నీ శిరస్సు వెయ్యి ముక్కలుగా చీలి దుర్మరణము పొలయ్యదవు" అని శపించెను. చిత్రకంఠుడు నిస్తేజుడై అటు నుండి వెడలిపోయెను. 👉 #భూలోకమున_కలి_ప్రభావముచే_సిరిసంపదలు నశించి, అకాల వర్షముల వలన పంటలు నశించి, అంతరించి పోవుచుండగా పరాశక్తి త్రిమూర్తులను మహాగిరి వాసులైన వైశ్యులను భూలోకము నకు పంపుడని ఆజ్ఞాపించెను. అట్లు శివుడు ఆజ్ఞాపించగా ఆర్యవైశ్యులెల్ల భూలోకమున అన్ని ప్రదేశములలో సంచరించుచూ యోగమాయా కన్యను గోమథేశ్వరి యను పేర ప్రతిష్ఠించుకొని పూజించుచూ నివశించుచుండిరి. నాయనలారా మేము కూడా జగన్మాతయు మీ నెలవున అర్చావతారులమై వెలసి మిమ్ములనుద్దరింపుచుము" అని శివుడు చెప్పగా వినిరి, గోమథేశ్వరియారాధకులైన వారగుటచే కోమతులని పిలువబడిరి. ప్రశాంతముగా జీవితము కొనసాగించవలెనన్నచో వ్యవసాయాభివృద్ధి అనుకూలముగానున్న భూముల యందు వుండవలెనని ఉద్దేశించి పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మార్వాడ దేశమున స్థిరపడి అన్ని విధములా అభివృద్ధి నొందినారు. 👉 #సమాధి_ఋషి_బంధువులగు 102 గోత్రములవారు, తదితరులు 612 గోత్రముల వారును మొత్తము 714 గోత్రముల వారు, 714 కుటుంబాలుగా వారు కలసి అందరూ ఆంధ్ర దేశమునకు వచ్చి గోదావరి పరీవాహక ప్రాంతములలో పారవంతమైన ప్రదేశములైన అరవింద్ద్యము, హేలాపురము, వీర నారాయణము, విశాలము, శివపురము, ఆచంట, నరసపురము, పాంచాలము, పాలకుండము, త్రిగుణము, భీమాభిక్యపురము, ఘంటసాలము, పీఠికాపురము, జ్యేష్ఠ శైలము (పెనుగొండ) యను పదునెనిమిది పట్టణముల నిర్మించుకొని కోటలు గట్టుకొనిరి. వారు పెనుగొండను తమ రాజధాని నగరముగా నేర్పరచుకొని ఆ ముఖ్య పట్టణమునకు 'పెనుగొండ' అని పేరు పెట్టుకొనిరి. ఆదినుండియు తమ వంశమునకేర్పడియున్న ఆర్యవైశ్యులు అను పేరుతోనే వారు వ్యవహరించిరి. వేదకాలము నుండియు తనకనుభవములో నున్న గణతంత్ర విధానమున పరిపాలన నిర్వహించి ఆ వైశ్య సామ్రాజ్యము సర్వవిధముల స్వయంసమృద్ధమై వెలుగొందుచుండెను. పంచ క్రోశ పట్టణమున ప్రసిద్ధిగాంచిన పెనుగొండ నగరమున లక్ష్మీ నారాయణులు - కోనకమలా జనార్ధములనియు, గౌరీశ్వరులు - పార్వతీ పరమేశ్వరులనియు, ఆదిశక్తియగు యోగమాయా కన్య వింధ్యవాసినియనియెడి నామములతో అర్చనావతారులై వెలసి వైశ్యులచే అర్పింపబడుచుండిరి. బ్రహ్మ అంశ సంభూతుడని పేరుగాంచిన భాస్కరాచార్యుడను మహనీయుడు వైశ్యులకు గురువయ్యెను. గురుపీఠము భాస్కరాచార్య పీఠమును పేర ప్రసిద్ధిగాంచెను. వంశ పారంపర్యముగా కొనసాగుచుండెను. కల్హారుడను వైశ్య ప్రభువు పెనుగొండను కొంతకాలము పాలించెను. కుసుమేశ్వరుని వర ప్రసాదముగ నాతనికి కునుమార్యుడను నొక కుమారుడుదయించెను. అతడు పెరిగి పెద్దయై పెనుగొండ పురాధీశుడై కుసుమశ్రేష్ఠి అను పేర ప్రసిద్ధుడయ్యెను. ఆయన సంతాన లేమితో గురువుగారగు భాస్కరాచార్యుల ఉపదేశముతో "పుత్రకామేష్టి యాగము"చేసి ఆ యజ్ఞఫలముగ లభించిన పాయసము కుసుమాంబకు ఇవ్వగా దానిని భుజించి ఒకానొక సుముహూర్తమైన వైశాఖ- శుద్ధ దశమి, శుక్రవారము, పునర్వసు నక్షత్రాయుక్త "బ్రహ్మ ముహూర్తము"న శుభ గ్రహములు ఉచ్చస్థితి నుండగా కుసుమాంబకు ఒక కుమార్తె ఒక కుమారుడు కవలలుగా జన్మించిరి, కుసుమాంబకు తన కుమారుడు ఈశ్వరాంశముగా కుమార్తె యోగమాయ అంశగను గోచరించి, సంభ్రమాశ్చర్యములు గలిగించిరి. కుమార్తెను 'వాసవి' అనియు కుమారుడిని 'విరూపాక్షు'డనియు గురువుగారైన భాస్కరాచార్యులు నామకరణము చేసిరి. 👉 #శ్రీ_వాసవి_కన్యక_బాల్యమునుండియే_విశిష్ఠ లక్షణములు కలిగి దినదినాభివృద్ధి నొందుచు అనతికాలంలోనే అన్ని విద్యలనభ్యసించించెను. సర్వ కాలములయందును ఆదిశక్తిని ఆరాధించుచుండెను. అ బాలిక చేయి సోకినంతనే సర్వ వ్యాధులు నయమగుచుండెను. ఆమె మృదు వచనములు విన్నంతనే మనశ్శాంతి లభించును. చీమకు కూడా అపకారం చేయని కారుణామూర్తియై శ్రీ వాసవి విరాజిల్లుచుండెను. శ్రీ విరూపాక్షుడు మహా తేజోమంతుడయి సర్వ విద్య పారంగతుడై విలు విద్య లో "సాటిలేని మేటి వీరుడై "పేరొందెను. నాటి వైశ్యులలో కొందరు బాలికలు వారి ప్రవృత్తిని అనుసరించి "ఆజన్మ బ్రహ్మచారిణి"లు గా ఉండిపోవుదురు . స్వార్ధరహితులై సంఘసేవ గావించగా అట్టి బాలికలను గౌరవ బాలికలుగా పిలువబడుచుంటిరి. అటులనే కొందరు బాలురు నిస్వారతులై వ్యాపార వ్యవహారములు యిష్టము లేక సైన్యమునుచేసి దేశ రక్షణకై పాటుపడినారు. వారిని "బాల నాగరులనీ / బాలనగరులని" పేరు. ప్రతికార్యములలో వారికి అగ్ర తాంబూలములతో గౌరవముగా చూచిరి. కవలలైన వాసవి. విరూపాక్షులు తమ ప్రవృత్తులననుసరించి గౌరవ బాలికగా, బాలనగరులైనారు. ఇరువురు యవ్వన సంపదతో విరాజిల్లుచుంటిరి. శ్రీ వాసవికి వివాహము చేయుటకు శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు ప్రయత్నములు చేసిరి. కానీ అనంత మహి మాన్వితమైన అద్వితీయ జ్ఞానరాశియై ఆజన్మ బ్రహ్మచారిణిగావుండ నిశ్చయించుకొన్నది శ్రీ వాసవి. అహింసా- సేవాభావము, త్యాగము, స్వాతంత్ర్యము అవియే పరమధర్మములని ప్రభోదించుచుండెను. 👉 #ఇట్లుండ_రాజమహేంద్రమును_దుర్మార్గుడగు విష్ణువర్ధనుడనునొక క్రూరుడు పాశవికమైన బలముతో నోడించి, రాజ్యమును హస్తగత మొనర్చుకొనెను. అతడు హింసకు మారు రూపై, అమిత ధనాశాపరుడై, భోగ లాలసుడై దిగ్విజయ యాత్రలు సలుప బయలుదేరి నా నా దేశములు జయించి వైశ్య రాజ్య ముఖ్య నగరమైన పెనుగొండకేతెంచెను. కుసుమ శ్రేష్ఠి. గురు-మంత్రివర్యులు అందరూ గౌరవమున నగరేశ్వరస్వామి మందిరమును అతని విడిదికై ఏర్పరచెను. ఆ రాజు తన మంత్రులతో సంభాషించు తరుణములో శ్రీ వాసవీ కన్యక చెలులతో కూడా వింధ్యవాసిని దేవాలయముకేగుట చూసెను. రాజు సౌందర్యవతియైన శ్రీ వాసవి కన్యకను చూచి మోహించి, ఆమెను వివాహమాడ నిశ్చయించి తన అమాత్యునితో కుసుమశ్రేష్ఠి వద్దకు పోయి తనకు శ్రీ వాసవిని ఇచ్చి వివాహము చేయమని చెప్పెను. మంత్రివర్యుడు "అమాత్య శేఖరా..! ఆర్యవైశ్యులు వర్ణాంతర వివాహమును చేయదనియు, గౌరవతియైన కన్యకు పెండ్లిచేయరని తమకు తెలియనిదికాదు. శ్రీ వాసవి గౌరవ బాలికగా గ్రహించిరి. కావున పెండ్లి జరుగదు. దయతో తమ యభిప్రాయం మార్చుకొనమని చెప్పమని ప్రార్ధనగా చక్రవర్తికి చెప్పమనిరి. కాని చక్రవర్తి కామాంధుడు కనుక శ్రీ వాసవిని బలవంతముగానైనా వివాహము చేసుకొంటామని చెప్పెను. 🚩👉 #యింకనూ_18_పట్టణముల_వారిని_పిలిపించి వారి ఉద్దేశ్యమును కనుగొని మాకు విన్నవించుటకు కొంత సమయము ఇవ్వవలెనని కోరిరి. అంతట మీకు 7 రోజులు గడువు ఇచ్చుచున్నాను. మీరినచో మేమే వచ్చి దీనిని కొనిపోయెదమని చెప్పెను. వెంటనే 18 పట్టణములలో గల ఆర్యవైశ్యుల నందరిని రప్పించిరి. 714 గోత్రముల ప్రతినిధులు పెనుగొండకు వచ్చిరి. జనార్ధనస్వామి వారి మందిరమున భాస్కరాచార్యుల అధ్యక్షతన మహాసభ జరిగెను. కుసుమ శ్రేష్ఠిగారు జరిగినదంతయూ విశదముగా చెప్పి, కర్తవ్యమును చెప్పుమని సభాపతులను ప్రార్థించెను. ఒక పక్షమువారు శ్రీ వాసవిని రాజుకు ఇవ్వడము మంచిదనియు, రెండవ పక్షమువారు పవిత్రమైన ఆచార ధర్మములను విడనాడి దుర్మార్గుడైన చక్రవర్తికి కన్యకనిచ్చుటకంటే ప్రాణాలు తీసుకొనుట మంచిదనిరి. కొందరు పెద్దలు శ్రీ వాసవిని పిల్చి ఆమె అభిప్రాయము తెలిసికొనుట ముఖ్యమనిరి. కుసుమశ్రేష్ఠి శ్రీ వాసవిని పిలిపించెను. విరూపాక్షుడు బాలనగరులతో... "శ్రీ వాసవి కన్యక వివాహము వ్యక్తిగతమనియు, ఆ విషయమున నెవ్వనినైనను బలవంత టపెట్టుట ఉచితము కాదు. నేను వివాహమునకంగీరింపను". అని చెప్పెను. కొందరు "అమ్మాయి చక్రవర్తినెదిరించిన చేటువాటిల్లు"నని బలికిరి. యుద్ధము చేసి శ్రీ వాసవిని రక్షించుకొనవలెననిరి. 🚩👉 #శ్రీ_వాసవి_కన్యక "మనము బలవంతులమైననూ, యుద్ధము చేసి వేలాదిమందిని బలియిచ్చుట మంచిది కాదు. యుద్ధమునేనంగీకరింపను" అనెను. దుష్ట చక్రవర్తి నిరంకుశత్వమును నిరసించుచు 'అగ్ని ప్రవేశము' కావించి ఈ శరీరమంతమొందించెదనని చెప్పెను. వెంటనే కుసుమ శ్రేష్ఠిగారు 102 గోత్రములవారు వృద్ధ వైశ్యులు సార్వభౌముని నిరంకుశమును మార్చుటకై తాము కూడా అగ్నిప్రవేశమొనర్చెదమని చెప్పిరి. ఇదియంతయూగాంచిన భాస్కరాచార్యులవారు, "వాసవి సామాన్యబాలిక కాదు. భూమికి ఆదర్శప్రాయమగు వినూత్న ధర్మమును ప్రభోధింపనవతరించిన ఆది శక్తి స్వరూపిణి, కాకున్న నీమె పలికిన ఒక్కమాట వందలాది జనులలో ధర్మ రక్షణకై ప్రాణములను త్యాగము జేయుటకు పూనుకొందురా? మానవజాతి చరిత్రలోనే యిది అపూర్వము" అని అంతట అచ్చటనున్న 612 గోత్రములవారు అవసరమైనచో యుద్ధమైన చేసేదము కాని ఆత్మాహుతులతో ప్రాణములర్పించమని పలికిరి. 102 గోత్రముల వైశ్యులతోకల సంబంధ బాంధవ్యమునెల్ల త్రెంచుకొని వెడలిపోయిరి. చక్రవర్తిచే కాపలా పెట్టబడిన 4000 మంది సైన్యము. కూడా వీరి ఆదర్శముచూచి మెచ్చుకొనిరి. వైశ్యులపక్కన చేరిరి. వారే తర్వాత "మాయలారులు" గా మారిరి. 'శ్రీ వాసవి'తోపాటు అందరు బాలురు కూడా ఆత్మాహుతికి సిద్ధపడిరి. కాని శ్రీ వాసవి వారిని వారించి "ఆత్మీయులారా! దుర్మార్గుడైన రాజు మనసును మార్పుటకుగాను ఈ ప్రయత్నమేకాని మనవజాతిని అంతమొందించుటకు కాదు. వృద్ధ దంపతులు, నగరేశ్వరులు గోపుర కలశము, సూర్యునివలే ప్రకాశించుచు కనబడువారు మాత్రమే ఆత్మాహుతికి అర్హులు. మిగిలినవారు అనర్హులు" అని చెప్పెను. ఆ ప్రకారము భాస్కరాచార్యుల వారిచే వీర కంకణములు కట్టించుకొని, "మాఘ శుక్ల విదియ" ముహూర్తముగ నిర్ణయింపబడెను. 🚩👉 #పెనుగొండ_నగరేశ్వరాలయ_ప్రాంగణమున భాస్కరాచార్యుల ఆదేశానుసారముగ 103 అగ్నిగుండములను నిర్మింపబడెను. వాని మధ్యమున శ్రీ వాసవి కన్యకకై ప్రత్యేకముగా ఒక గుండము నిర్మింపబడెను. అందరూ నగర ప్రదక్షిణలు గావించి గుండము వద్దకు చేరిరి. వేలాది జనులు ఉద్యమమును తిలకించుచు రారాజును వేయి విధములా దూలనాడుచుండిరి. శ్రీ వాసవి కన్యకను దేవతా స్వరూపిణిగా భావించి యామెను వేనోళ్ళగీర్తించుచుండిరి. రాజు సేనాపతి విక్రమ కేసరియను నాలుగు వేలమంది సైనికులు శ్రీ వాసవి యందు అపారమైన భక్తి కలవారై రారాజునందు కోపముగలవారై యుండిరి. ఈ విషయములు తెలుసుకొని రాజు మరి కొంతమంది సైన్యమును పంపి వైశ్యుల ఉద్యమమును ఆపవలెనని చెప్పిరి. ఆ సైన్యములో కూడా చాలామంది 'వాసవీ కన్యక' మీద భక్తితో నిలచిరి. వారిలో కొంతమంది దుర్మార్గులు యుద్ధమునకు సిద్ధపడి యుద్ధము జరిగెను. అందులో చనిపోయిన వీరభటుల వంశమువారిని వీరముష్టులను పేర, వారి వంశపారంపర్యముగా వారిని వైశ్యులు పోషింపవలెనని వాసవి కన్యక ఆదేశించెను. ఇంకనూ "అన్నలారా మన భారతీయులలో అన్ని వర్ణముల వారిలో మేనరిక ధర్మమున వివాహము జరుగు విధానమున్నది కదా... వైశ్యులిపుడు ఆ ధర్మమును తప్పక ఆచరించ వలెను. పరమ ప్రమాదకరమైన యవలక్షణములు గాని, దుర్గుణములుకాని యున్నచో ఈ ధర్మము తప్పవలెనే కాని, లాభ - మోహములకు లోనై ఈ మేసరిక ధర్మము తప్పరాదు అని చెప్పెను. అక్కడున్న వైశ్య జనులు అమ్మ చెప్పినట్లు చేస్తామని మాట యిచ్చిరి. 🚩👉 #విధి_వశమున_వీడిపోయిన_వైశ్య సోదరులందరు భావి కాలమున మరలా మనతో కలియగలరు. అపుడు భారతావనియందున్న యావత్తు వైశ్యజాతి అంతయు బేధధానములు మరచి మహా సంఘముగ రూపొందగలదు. నేనగ్నిప్రవేశమైన విషయము విష్ణువర్ధన మహారాజుకు తెలిసినంతనే వాని తల వేయి ముక్కలుగా పగిలి భయంకరమగు దుర్మరణము చెందగలరని శపించెను. శ్రీ వాసవి కన్యక అందరికీ నమస్కరించి సెలవు తీసుకొని తనకై నిర్ణయింపబడిన గుండమునకు ముమ్మారు ప్రదక్షిణము గావించి అగ్నిలో ప్రవేశించుటకు సంసిద్ధురాలై నిలచెను. కుసుమశ్రేష్ఠి దంపతులు, తదితర 102 గోత్రముల దంపతులు తమ తమ గుండముల చెంత సంసిద్ధులై నిలచిరి. 🚩👉 #శ్రీ_వాసవి_సంకేతముననుసరించి_పుణ్య దంపతులందరు భగవంతుని తలంచుకొని అందు ఒక్కసారిగా గుండములందు దూకిరి. ఒక క్షణ కాలము అంధకార బంధురమయ్యెను. అంత అగ్నిలో దూకినా ఎవ్వరికీ అగ్ని వేడి తగులలేదు. మల్లె పూదండలలో నిలుచున్నట్లు వున్నది. భయంతో హాహాకారాలు ఎవ్వరూ చేయలేదు. అమ్మ లీలలు అందరూ కొనియాడారు. శ్రీ వాసవి నిలిచిన అగ్ని గుండమునుండి ఒక మహా జ్యోతి ఆకసమంటునట్లు పెరుగసాగెను. ఆ మహాదేవి కోటిసూర్యుల కాంతితో విశ్వరూపము ధరించెను. ఋషులు. దేవతలు అందరూ దేవిని స్తోత్రము చేయుచూ గన్పడిరి. అట్టిదరి భయపడుచున్న జనులను గాంచి "బిడ్డలారా..! భయపడకండి. నేను పరమాత్మనగు ఆదిపరాశక్తిని. యీ కలియుగమున తరుణోపాయమును యుగాదర్శమును ప్రభోదించుటకై యీ కుసుమశ్రేష్టి యింట “వాసవి కన్యక"నై అవతరించితిని. పూర్వము 'కుసుమార్యుడు' సమాధి యను పేర బుట్టినవాడై నన్ను గూర్చి అమోఘమగు తపమాచరించి నన్ను మెప్పించి తనకును, తన బంధువర్గమునకును మోక్షము ప్రసాదింపుమని వరమడిగెను. వేరొక జన్మమున వాని కోర్కెదీర్తునని. నాడు వరమొసగితిని. నేడీరీతి ఆ వరమును సఫల మొనర్చినాను. యిప్పుడగ్నిప్రవేశమొనర్చిన 102 గోత్రముల వైశ్య దంపతులే నాటి సమాధి యొక్క బంధువర్గము, వీరందరకును శాశ్వత మోక్షమును ప్రసాదించు చున్నాను. నేనిప్పుడు అర్చావతారినై మీ ముందు వేలయుచున్నాను. నన్ను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి యను పేర అర్చించుచు జప, వ్రత, పూజ హోమ సంకీర్తనాదులచే నన్ను పూజించుచు, నేఁ జూపిన ధర్మ మార్గాన వర్థిల్లుచుండుడు. సర్వదా మిమ్ములను నేను కాపాడుచుందును" అని పలికి అర్చావతార రూపమున ఆ దేవి వెలసెను. 🚩👉 #పెనుగొండను_ముట్టడింప_నరుదెంచుచున్న విష్ణువర్ధనునకు మార్గమధ్యముననే శ్రీ వాసవీ యగ్ని ప్రవేశ విషయము తెలిసెను. ఆ వార్త చెవిన బడిన తోడనే యాతని శిరముపై పిడుగుబడినట్లయ్యెను. దుర్భర వేదనతోఁ నాతడు తల్లడిల్లి పోయెను. అది తన యకృత్యముల ఫలితమని యాతడప్పుడు గ్రహింపగలిగెను. మంత్రి, సేనాపతులున్నూ, సైన్యములునూ చూచుచుండగా అత్యంత భయాశ్చర్యముల గొల్పుచు విష్ణువర్ధనుని శిరము వేయి ప్రక్కలుగా వేర్పడి పడెను. ఆ భయంకర మరణ దృశ్యమునుఁ గని అతి భీతులై అందరునూ పరుగు పరుగున పెనుగొండ కరుదెంచిరి. అట అర్చావతారియై వెలసిన "శ్రీ వాసవి మాతను" వేడుకొనిరి. (యింకా ఉంది)... పైవన్నీ కలిపి ఉన్న బుక్ 520 పేజీలు. ₹599 మాత్రమే. సంప్ర// 🎉🕉️ 🚩🚩🚩🎉👉🚩🎉👉 #శ్రీశ్రీశ్రీ_వేమా_వేంకటేశ్వర_గుప్త_శ్రీమతి_వేమా_వరలక్ష్మీ 'భాగవతారిణి' గార్ల రచనలో... దివ్య ఆశీస్సులతో... 📕📗📚 #'శ్రీ భగవద్గీత - గురుచరిత్ర' లాంటి అతి పవిత్రమైన పారాయణ గ్రంధములు ! 🕉👍 మీ ఫోటో, మీ పేరు 1 పేజీ కలర్ లో ప్రింట్ చేసి పంపుట మా ప్రత్యేకత.! మీరిచ్చే ప్రతి రూపాయీ సద్వినియోగం అవుతుంది! #మా_ఇంట్లో_స్వంత_తయారీ... 🎉🕉️ 🚩🚩🚩🚩🚩🚩 మా వద్ద...:-- 🏵️ #శ్రీ_వాసవీ_మాత_జండాలు🚩🏳️🚩🏳️🎏 🏵️ #శ్రీ_వాసవీ_మాత_బాడ్జిలు🎖️🏵️🎖️🏵️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_స్టిక్కర్స్ 🖼️🖼️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_కండువాలు🦺🦺 🏵️ #శ్రీ_వాసవీ_మాత_శాలువాలు🛕🛕 🏵️ #శ్రీ_వాసవీ_మాత_Pocket_పిన్స్🪙🔖 🏵️ #శ్రీ_వాసవీ_మాత_స్ట్రీట్_తోరణాలు,📄📄 🏵️ #శ్రీ_వాసవీ_మాత_మెమెంటోలు🏆🏆🥉 🏵️ #శ్రీ_వాసవీ_మాత_హెడ్_రిబ్బన్స్🎗️🎗️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_టోపీలు.🧢🧢 🏵️ #శ్రీ_వాసవీ_మాత_పెన్నులు 🖊️🖌️🖋️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_గొడుగులు🌂 🏵️ #శ్రీ_వాసవీ_మాత_బైక్_రిబ్బన్లు 🏵️ #శ్రీ_వాసవీ_మాత_బైక్_హ్యాండిల్_జండాలు 🏵️ #శ్రీ_వాసవీ_మాత_స్కార్ఫ్_లు 🏵️ #శ్రీ_వాసవీ_మాత_బ్యాగులు 🛍️🛍️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_మొబైల్_స్టిక్కర్లు 💽📱 🏵️ #శ్రీ_వాసవీ_మాత_టి_షర్ట్_లు👕👚👔 🏵️ #శ్రీ_వాసవీ_మాత_కీ_చైన్స్,🪀 🏵️ #శ్రీ_వాసవీ_మాత_విగ్రహాలు🔱⚜️🔱⚜️🛕 🏵️ #శ్రీ_వాసవీ_మాత_రూపులు(coins) మరియు #స్టాండ్_రూపులు🪙🧭🪙🧭 🏵️ #102_గోత్రాల_ఆర్యవైశ్య_వంశవృక్షం_కాలండర్లు, 🌇🌃 🏵️ #శ్రీ_వాసవీ_మాత_లామినేషన్_ఫోటోలు , 🌇🌃 మొదలయినవి లభించును..🛕 🥉🎯 మీ ఆర్డర్ 🕘2️⃣4️⃣ గంటలలో కొరియర్ / పోస్ట్ ద్వారా ఏ ప్రాంతమునకైనా ఉచితంగా పంపుట మా ప్రత్యేకత !. 100 కాపీలకు 10 % తగ్గింపు 🎁 ధరకి లభించును. 🎉 మా వాట్సాప్ / ముఖపుస్తకం / Instagram / telegram యాప్ ల స్టేటస్ లో మరి కొన్ని వివరాలను చూడండి... 🚩#శ్రీ_వాసవీ_మాత_ప్రాచీన_ప్రామాణిక_అపూర్వ_అద్భుత_గ్రంధములు_దాదాపు_15_రకములు! కేవలం అర్యవైశ్యుల కొరకు...! 📕📗📘 మా వద్ద లభించు గ్రంథములలో కొన్ని! 📚 #శ్రీ_వాసవీ_మాత_సహస్ర_నామములు.₹50/-లు, (పెద్ద అక్షరములు). & , ₹30/- (పాకెట్ సైజు). 📚 #శ్రీ_వాసవీ_కన్యకా_పరమేశ్వరి_పురాణము (జీవిత చరిత్రము నిత్య పారాయణ గ్రంధము) 200 పేజీలు. ₹99/- లు. #శ్రీ_వాసవీ_కన్యకా_పురాణము (కలర్) : 250 పేజీలు. ₹300/-లు. #శ్రీ_వాసవీ_దేవి_సంగ్రహ_చరిత్ర : 24 పేజీలు. (పాకెట్ సైజు) ₹15/- లు. 📚 #శ్రీ_వాసవీ_మాత_జీవిత_చరిత్రపై_120_ప్రశ్నలు_జవాబులు ₹25 (పాకెట్ సైజ్). 📚 #శ్రీ_వాసవీ_మాత_జీవిత_చరిత్ర_జోలపాట_102_గోత్రముల_లాలిపాట ( నిత్య పారాయణ గ్రంథము) ₹15/- & ₹31/- లు. 📚 #శ్రీ_వాసవీ_మాత_భక్తి_పాటలు_మంగళ_హారతులు_భజన_పాటలు: 80 పేజీలు. ₹60/- లు. 📚 #శ్రీ_వాసవీ_మాత_వ్రత_కల్పము (5 వ్రత కథలతో..) ₹49/- లు. 📚 #వ్యాపార_మంత్ర_రహస్యాలు (తెలుగు వచనం; పాకెట్ సైజు) 272 పేజీలు. ₹300/- & పాకెట్ సైజ్ 40 పేజీలు. ₹60/- లు. 📚 #ఆర్యవైశ్య_గోత్రములు_ఋషులు_ప్రవరలు_5000పైగా_ఇంటిపేర్లు.128+ పేజీలు. ₹60/-లు. 📚 #శ్రీ_వాసవీ_మాత_దీక్షా_విధానము ₹30/- (పాకెట్ సైజ్). 📚 #శ్రీ_వాసవీ_మాత_నిత్య_పూజా_విధానము ₹20/- & ₹50/-. 📚 #శ్రీ_వాసవీ_మాత_శరభలు_ఖడ్గములు ₹20 (పాకెట్ సైజ్) మొ ll న గ్రంథములు మా వద్ద లభించును. 💕 🙏 ఆర్యవైశ్యుల / వాసవీ మాత 15 రచనల (సెట్స్) 3 రకములు కలవు. ₹300, ₹500, మరియు ₹999/- మాత్రమే ! 👉 140 నుండి 150 పేజీల #సంపూర్ణ_మహా_జాతక_గ్రంధము_ఒకరికి ₹999 లు మాత్రమే! 🌎 లేదా మహా జాతక గ్రంధం దాదాపు 150 ఫొటోస్ తీసి🪀 వాట్సప్ ద్వారా ( Portable Document Format PDF ) పంపుట మా ప్రత్యేకత! 🙏 పోస్టేజీ / కొరియర్ చార్జి పూర్తిగా ఉచితం ! ఫొటోలూ, పుస్తకముల సెట్ ఏ ప్రాంతమునకైనా ఉచితంగా చేరవేయుట మా ప్రత్యేకత ! అన్ని వివరముల కొరకు నేడే ఫోన్ చేయగలరు : 📚🌹 ఇట్లు :-- √ #ఆర్యవైశ్య_వాసవీ_పుత్ర ; √ #సనక_సనందనస_గోత్ర ; √ #శ్రీ_వాసవీ_మాత_చరిత్ర_గ్రంధకర్త ; √ #శ్రీ_వాసవీ_పురాణ_బ్రహ్మ ; √ #శ్రీ_వాసవీ_భక్తి_ప్రచార_రత్న ; √ #శ్రీ_వాసవీ_దేవాలయం_అర్చకులు ; #శ్రీ_గురు_భాస్కరాచార్య_వాసవీ_కన్యకా_పరమేశ్వరీ_పీఠమ్ ; శ్రీ వేమా విరూపాక్ష గుప్తా & సన్స్, పోస్ట్, కంపోజర్ & రైటర్. 📖📚 శ్రీ వాసవీ ఆధ్యాత్మిక గ్రంథ నిలయము, శ్రీ లక్ష్మీ వాసవీ పబ్లికేషన్స్ & ఆస్ట్రాలజీ' కంకిపాడు - 521151, కృష్ణాజిల్లా, A.P. (South India). 📲 అన్ని వివరముల కొరకు నేడే ఫోన్ చేయగలరు. 📱🪀 సెల్ / వాట్సాప్ (Cantact / Watsapp) నెంబర్లు : 9247337755 / 8297337755. 📧 Email id : vemagupta.102@gmail.com 🖇️🔗 Please press our link 🖇️🔗 https://m.facebook.com/story.php?story_fbid=359914340062223&id=100081309799398&mibextid=Nif5oz #🏛️రాజకీయాలు #😍డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ https://youtu.be/XBEHdROY_Iw https://www.facebook.com/share/r/15CQtCzJ3D/ 👍🏻 "సంభవామి యుగే యుగే" ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి. వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే అమ్మ ప్రచారం మీరూ చేసినట్లే ! పూర్తి ఫలితం కలుగుతుందని మా ఆశ ! ⚡ దయచేసి మన సోదరులకు, మన గ్రూపులకు యీ విషయాన్ని ఫార్వార్డ్ చేయమనవి !
శ్రీ వాసవీ పీఠం
13K views
👉🚩 141 👉🚩👉🕉️🕉️🕉️ #జై_జై_వాసవీ_మాత_ప్రసన్నః!! 🙏👉🕉 షేర్ చేయడమంటే మీరూ అమ్మ ప్రచారం చేసినట్లే !! ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు విజ్ఞప్తి!! 🚩👉🕉️ #శ్రీ_వాసవాంబాయైనమః_అమ్మ_సంపూర్ణ_జీవిత_కథనము .. 👉#వేద_యుగమున_వైశ్యులు_విశులు_గోపులు_ఆర్యులు_గోమతులు మున్నగు నామములతో పిలువబడుచుండినట్లు వేదముల వలన దెలియుచున్నది. దాదాపు 800 రకాల పేర్లతో నాడు వైశ్యులు 714 గోత్రాలవారిగా వుండిరని పురాణముల వలన తెలియుచున్నది. వారిలో కొందరు పెద్దలు ఆధ్యాత్మిక చింతనతో హిమాలయ పర్వతములలో తపమాచరించి కైలాసపతి కరుణచే మహాగిరియను ప్రదేశమునందు నివసింపసాగిరి. వారక్కడ 'ఆర్యవైశ్యుల'ను పేరుతో బిలువ బడుచుండిరి. యిలవేల్పగు యోగమాయా కన్య నర్పించుచు, శంకరుని సేవించుచు, యుగముల వెడలబుచ్చిరి. 👉 #కలియుగము_ప్రవేశించినది_భూతలమున, ధర్మము నసించినది. అధర్మము పెరిగినది. ధర్మమును కాపాడుటకై త్రిమూర్తులు పరాశక్తిని ప్రార్ధించిరి. అంత ఆ జగజ్జనని "నాయనలారా నేనే భువినవతరించి అహింసాత్మకమగు వినూత్న విధానమున అధర్మమును అణచివేసి, ధర్మమును ఉద్ధరించెదను- మహాగిరి నివాసులకు వైశ్యోత్తములను లోక కళ్యాణార్థమై భూతలమునకు పంపుడు" అని త్రిమూర్తులకు బోధించెను. 👉 #ఆ_సమయమున_మహాగిరి_యందు నివసించు ఆర్యవైశ్యులకు 'సమాధి గుప్తా' యను వైశ్య ఋషి కుల పెద్దగా ఉండెను. ఆయన సంతానార్ధమై శ్రీ నారద మహాముని ఉపదేశముచే శతచండీయాగము చేసెను. తత్ఫలితముగా 'కీర్తికన్య' యనునొక కుమార్తెను పొందెను. ఆమె పరాశక్తి అంశమున జనించినది కాబట్టి నిరంతరము పరమేశ్వరి ధ్యానముతో బ్రహ్మచారిణి గా ఉండ నిశ్చయించికొని యుండెను. 👉 #ఒకనాడు_మణిపురాధీశుడు_చిత్రకంఠుడను గంధర్వుడు కీర్తి కన్యను చూచుట జరిగినది. ఆమెను వివాహమాడగోరి ఆమె వద్దకు వెళ్ళి వాని కోరిక తెలిపెను. కానీ ఆమె దానికి అంగీకరించలేదు. సమాధి ఋషి కడకేగి తన కోర్కెను తెలిపెను. వారు కోపపడి, "ఓరీ... వర్ణాంతర వివాహము ధర్మ బద్ధము కాదు. మరియు మా అమ్మాయి / మా పుత్రిక వివాహము నిచ్చగించుట లేదు. కావున ఈ వివాహము జరుగనేరదు" అని ఖచ్చితముగా చెప్పిరి. వాడు, కోపముతో “నా కోరిక తీర్చ నిరాకరించిన మీరెల్లరు కన్యతో సహా భూలోకమున జన్మించి అగ్నలో బడి, అకాల మరణమునొందుదురు గాక" అని శపించెను. నిరపరాధులైన వారిని శపించినందులకు వారిని శపించిన గంధర్వుని గాంచి కోపంతో కీర్తి కన్య., "ఓరీ... గంధర్వాధమా!!! నిరపరాధులమైన మమ్ము శపించిన, నీవు కూడా భూలోకమున జన్మించెదవు గాక..! మేము అగ్నిగుండములో దూకిన మరుక్షణముననే నీ శిరస్సు వెయ్యి ముక్కలుగా చీలి దుర్మరణము పొలయ్యదవు" అని శపించెను. చిత్రకంఠుడు నిస్తేజుడై అటు నుండి వెడలిపోయెను. 👉 #భూలోకమున_కలి_ప్రభావముచే_సిరిసంపదలు నశించి, అకాల వర్షముల వలన పంటలు నశించి, అంతరించి పోవుచుండగా పరాశక్తి త్రిమూర్తులను మహాగిరి వాసులైన వైశ్యులను భూలోకము నకు పంపుడని ఆజ్ఞాపించెను. అట్లు శివుడు ఆజ్ఞాపించగా ఆర్యవైశ్యులెల్ల భూలోకమున అన్ని ప్రదేశములలో సంచరించుచూ యోగమాయా కన్యను గోమథేశ్వరి యను పేర ప్రతిష్ఠించుకొని పూజించుచూ నివశించుచుండిరి. నాయనలారా మేము కూడా జగన్మాతయు మీ నెలవున అర్చావతారులమై వెలసి మిమ్ములనుద్దరింపుచుము" అని శివుడు చెప్పగా వినిరి, గోమథేశ్వరియారాధకులైన వారగుటచే కోమతులని పిలువబడిరి. ప్రశాంతముగా జీవితము కొనసాగించవలెనన్నచో వ్యవసాయాభివృద్ధి అనుకూలముగానున్న భూముల యందు వుండవలెనని ఉద్దేశించి పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మార్వాడ దేశమున స్థిరపడి అన్ని విధములా అభివృద్ధి నొందినారు. 👉 #సమాధి_ఋషి_బంధువులగు 102 గోత్రములవారు, తదితరులు 612 గోత్రముల వారును మొత్తము 714 గోత్రముల వారు, 714 కుటుంబాలుగా వారు కలసి అందరూ ఆంధ్ర దేశమునకు వచ్చి గోదావరి పరీవాహక ప్రాంతములలో పారవంతమైన ప్రదేశములైన అరవింద్ద్యము, హేలాపురము, వీర నారాయణము, విశాలము, శివపురము, ఆచంట, నరసపురము, పాంచాలము, పాలకుండము, త్రిగుణము, భీమాభిక్యపురము, ఘంటసాలము, పీఠికాపురము, జ్యేష్ఠ శైలము (పెనుగొండ) యను పదునెనిమిది పట్టణముల నిర్మించుకొని కోటలు గట్టుకొనిరి. వారు పెనుగొండను తమ రాజధాని నగరముగా నేర్పరచుకొని ఆ ముఖ్య పట్టణమునకు 'పెనుగొండ' అని పేరు పెట్టుకొనిరి. ఆదినుండియు తమ వంశమునకేర్పడియున్న ఆర్యవైశ్యులు అను పేరుతోనే వారు వ్యవహరించిరి. వేదకాలము నుండియు తనకనుభవములో నున్న గణతంత్ర విధానమున పరిపాలన నిర్వహించి ఆ వైశ్య సామ్రాజ్యము సర్వవిధముల స్వయంసమృద్ధమై వెలుగొందుచుండెను. పంచ క్రోశ పట్టణమున ప్రసిద్ధిగాంచిన పెనుగొండ నగరమున లక్ష్మీ నారాయణులు - కోనకమలా జనార్ధములనియు, గౌరీశ్వరులు - పార్వతీ పరమేశ్వరులనియు, ఆదిశక్తియగు యోగమాయా కన్య వింధ్యవాసినియనియెడి నామములతో అర్చనావతారులై వెలసి వైశ్యులచే అర్పింపబడుచుండిరి. బ్రహ్మ అంశ సంభూతుడని పేరుగాంచిన భాస్కరాచార్యుడను మహనీయుడు వైశ్యులకు గురువయ్యెను. గురుపీఠము భాస్కరాచార్య పీఠమును పేర ప్రసిద్ధిగాంచెను. వంశ పారంపర్యముగా కొనసాగుచుండెను. కల్హారుడను వైశ్య ప్రభువు పెనుగొండను కొంతకాలము పాలించెను. కుసుమేశ్వరుని వర ప్రసాదముగ నాతనికి కునుమార్యుడను నొక కుమారుడుదయించెను. అతడు పెరిగి పెద్దయై పెనుగొండ పురాధీశుడై కుసుమశ్రేష్ఠి అను పేర ప్రసిద్ధుడయ్యెను. ఆయన సంతాన లేమితో గురువుగారగు భాస్కరాచార్యుల ఉపదేశముతో "పుత్రకామేష్టి యాగము"చేసి ఆ యజ్ఞఫలముగ లభించిన పాయసము కుసుమాంబకు ఇవ్వగా దానిని భుజించి ఒకానొక సుముహూర్తమైన వైశాఖ- శుద్ధ దశమి, శుక్రవారము, పునర్వసు నక్షత్రాయుక్త "బ్రహ్మ ముహూర్తము"న శుభ గ్రహములు ఉచ్చస్థితి నుండగా కుసుమాంబకు ఒక కుమార్తె ఒక కుమారుడు కవలలుగా జన్మించిరి, కుసుమాంబకు తన కుమారుడు ఈశ్వరాంశముగా కుమార్తె యోగమాయ అంశగను గోచరించి, సంభ్రమాశ్చర్యములు గలిగించిరి. కుమార్తెను 'వాసవి' అనియు కుమారుడిని 'విరూపాక్షు'డనియు గురువుగారైన భాస్కరాచార్యులు నామకరణము చేసిరి. 👉 #శ్రీ_వాసవి_కన్యక_బాల్యమునుండియే_విశిష్ఠ లక్షణములు కలిగి దినదినాభివృద్ధి నొందుచు అనతికాలంలోనే అన్ని విద్యలనభ్యసించించెను. సర్వ కాలములయందును ఆదిశక్తిని ఆరాధించుచుండెను. అ బాలిక చేయి సోకినంతనే సర్వ వ్యాధులు నయమగుచుండెను. ఆమె మృదు వచనములు విన్నంతనే మనశ్శాంతి లభించును. చీమకు కూడా అపకారం చేయని కారుణామూర్తియై శ్రీ వాసవి విరాజిల్లుచుండెను. శ్రీ విరూపాక్షుడు మహా తేజోమంతుడయి సర్వ విద్య పారంగతుడై విలు విద్య లో "సాటిలేని మేటి వీరుడై "పేరొందెను. నాటి వైశ్యులలో కొందరు బాలికలు వారి ప్రవృత్తిని అనుసరించి "ఆజన్మ బ్రహ్మచారిణి"లు గా ఉండిపోవుదురు . స్వార్ధరహితులై సంఘసేవ గావించగా అట్టి బాలికలను గౌరవ బాలికలుగా పిలువబడుచుంటిరి. అటులనే కొందరు బాలురు నిస్వారతులై వ్యాపార వ్యవహారములు యిష్టము లేక సైన్యమునుచేసి దేశ రక్షణకై పాటుపడినారు. వారిని "బాల నాగరులనీ / బాలనగరులని" పేరు. ప్రతికార్యములలో వారికి అగ్ర తాంబూలములతో గౌరవముగా చూచిరి. కవలలైన వాసవి. విరూపాక్షులు తమ ప్రవృత్తులననుసరించి గౌరవ బాలికగా, బాలనగరులైనారు. ఇరువురు యవ్వన సంపదతో విరాజిల్లుచుంటిరి. శ్రీ వాసవికి వివాహము చేయుటకు శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు ప్రయత్నములు చేసిరి. కానీ అనంత మహి మాన్వితమైన అద్వితీయ జ్ఞానరాశియై ఆజన్మ బ్రహ్మచారిణిగావుండ నిశ్చయించుకొన్నది శ్రీ వాసవి. అహింసా- సేవాభావము, త్యాగము, స్వాతంత్ర్యము అవియే పరమధర్మములని ప్రభోదించుచుండెను. 👉 #ఇట్లుండ_రాజమహేంద్రమును_దుర్మార్గుడగు విష్ణువర్ధనుడనునొక క్రూరుడు పాశవికమైన బలముతో నోడించి, రాజ్యమును హస్తగత మొనర్చుకొనెను. అతడు హింసకు మారు రూపై, అమిత ధనాశాపరుడై, భోగ లాలసుడై దిగ్విజయ యాత్రలు సలుప బయలుదేరి నా నా దేశములు జయించి వైశ్య రాజ్య ముఖ్య నగరమైన పెనుగొండకేతెంచెను. కుసుమ శ్రేష్ఠి. గురు-మంత్రివర్యులు అందరూ గౌరవమున నగరేశ్వరస్వామి మందిరమును అతని విడిదికై ఏర్పరచెను. ఆ రాజు తన మంత్రులతో సంభాషించు తరుణములో శ్రీ వాసవీ కన్యక చెలులతో కూడా వింధ్యవాసిని దేవాలయముకేగుట చూసెను. రాజు సౌందర్యవతియైన శ్రీ వాసవి కన్యకను చూచి మోహించి, ఆమెను వివాహమాడ నిశ్చయించి తన అమాత్యునితో కుసుమశ్రేష్ఠి వద్దకు పోయి తనకు శ్రీ వాసవిని ఇచ్చి వివాహము చేయమని చెప్పెను. మంత్రివర్యుడు "అమాత్య శేఖరా..! ఆర్యవైశ్యులు వర్ణాంతర వివాహమును చేయదనియు, గౌరవతియైన కన్యకు పెండ్లిచేయరని తమకు తెలియనిదికాదు. శ్రీ వాసవి గౌరవ బాలికగా గ్రహించిరి. కావున పెండ్లి జరుగదు. దయతో తమ యభిప్రాయం మార్చుకొనమని చెప్పమని ప్రార్ధనగా చక్రవర్తికి చెప్పమనిరి. కాని చక్రవర్తి కామాంధుడు కనుక శ్రీ వాసవిని బలవంతముగానైనా వివాహము చేసుకొంటామని చెప్పెను. 🚩👉 #యింకనూ_18_పట్టణముల_వారిని_పిలిపించి వారి ఉద్దేశ్యమును కనుగొని మాకు విన్నవించుటకు కొంత సమయము ఇవ్వవలెనని కోరిరి. అంతట మీకు 7 రోజులు గడువు ఇచ్చుచున్నాను. మీరినచో మేమే వచ్చి దీనిని కొనిపోయెదమని చెప్పెను. వెంటనే 18 పట్టణములలో గల ఆర్యవైశ్యుల నందరిని రప్పించిరి. 714 గోత్రముల ప్రతినిధులు పెనుగొండకు వచ్చిరి. జనార్ధనస్వామి వారి మందిరమున భాస్కరాచార్యుల అధ్యక్షతన మహాసభ జరిగెను. కుసుమ శ్రేష్ఠిగారు జరిగినదంతయూ విశదముగా చెప్పి, కర్తవ్యమును చెప్పుమని సభాపతులను ప్రార్థించెను. ఒక పక్షమువారు శ్రీ వాసవిని రాజుకు ఇవ్వడము మంచిదనియు, రెండవ పక్షమువారు పవిత్రమైన ఆచార ధర్మములను విడనాడి దుర్మార్గుడైన చక్రవర్తికి కన్యకనిచ్చుటకంటే ప్రాణాలు తీసుకొనుట మంచిదనిరి. కొందరు పెద్దలు శ్రీ వాసవిని పిల్చి ఆమె అభిప్రాయము తెలిసికొనుట ముఖ్యమనిరి. కుసుమశ్రేష్ఠి శ్రీ వాసవిని పిలిపించెను. విరూపాక్షుడు బాలనగరులతో... "శ్రీ వాసవి కన్యక వివాహము వ్యక్తిగతమనియు, ఆ విషయమున నెవ్వనినైనను బలవంత టపెట్టుట ఉచితము కాదు. నేను వివాహమునకంగీరింపను". అని చెప్పెను. కొందరు "అమ్మాయి చక్రవర్తినెదిరించిన చేటువాటిల్లు"నని బలికిరి. యుద్ధము చేసి శ్రీ వాసవిని రక్షించుకొనవలెననిరి. 🚩👉 #శ్రీ_వాసవి_కన్యక "మనము బలవంతులమైననూ, యుద్ధము చేసి వేలాదిమందిని బలియిచ్చుట మంచిది కాదు. యుద్ధమునేనంగీకరింపను" అనెను. దుష్ట చక్రవర్తి నిరంకుశత్వమును నిరసించుచు 'అగ్ని ప్రవేశము' కావించి ఈ శరీరమంతమొందించెదనని చెప్పెను. వెంటనే కుసుమ శ్రేష్ఠిగారు 102 గోత్రములవారు వృద్ధ వైశ్యులు సార్వభౌముని నిరంకుశమును మార్చుటకై తాము కూడా అగ్నిప్రవేశమొనర్చెదమని చెప్పిరి. ఇదియంతయూగాంచిన భాస్కరాచార్యులవారు, "వాసవి సామాన్యబాలిక కాదు. భూమికి ఆదర్శప్రాయమగు వినూత్న ధర్మమును ప్రభోధింపనవతరించిన ఆది శక్తి స్వరూపిణి, కాకున్న నీమె పలికిన ఒక్కమాట వందలాది జనులలో ధర్మ రక్షణకై ప్రాణములను త్యాగము జేయుటకు పూనుకొందురా? మానవజాతి చరిత్రలోనే యిది అపూర్వము" అని అంతట అచ్చటనున్న 612 గోత్రములవారు అవసరమైనచో యుద్ధమైన చేసేదము కాని ఆత్మాహుతులతో ప్రాణములర్పించమని పలికిరి. 102 గోత్రముల వైశ్యులతోకల సంబంధ బాంధవ్యమునెల్ల త్రెంచుకొని వెడలిపోయిరి. చక్రవర్తిచే కాపలా పెట్టబడిన 4000 మంది సైన్యము. కూడా వీరి ఆదర్శముచూచి మెచ్చుకొనిరి. వైశ్యులపక్కన చేరిరి. వారే తర్వాత "మాయలారులు" గా మారిరి. 'శ్రీ వాసవి'తోపాటు అందరు బాలురు కూడా ఆత్మాహుతికి సిద్ధపడిరి. కాని శ్రీ వాసవి వారిని వారించి "ఆత్మీయులారా! దుర్మార్గుడైన రాజు మనసును మార్పుటకుగాను ఈ ప్రయత్నమేకాని మనవజాతిని అంతమొందించుటకు కాదు. వృద్ధ దంపతులు, నగరేశ్వరులు గోపుర కలశము, సూర్యునివలే ప్రకాశించుచు కనబడువారు మాత్రమే ఆత్మాహుతికి అర్హులు. మిగిలినవారు అనర్హులు" అని చెప్పెను. ఆ ప్రకారము భాస్కరాచార్యుల వారిచే వీర కంకణములు కట్టించుకొని, "మాఘ శుక్ల విదియ" ముహూర్తముగ నిర్ణయింపబడెను. 🚩👉 #పెనుగొండ_నగరేశ్వరాలయ_ప్రాంగణమున భాస్కరాచార్యుల ఆదేశానుసారముగ 103 అగ్నిగుండములను నిర్మింపబడెను. వాని మధ్యమున శ్రీ వాసవి కన్యకకై ప్రత్యేకముగా ఒక గుండము నిర్మింపబడెను. అందరూ నగర ప్రదక్షిణలు గావించి గుండము వద్దకు చేరిరి. వేలాది జనులు ఉద్యమమును తిలకించుచు రారాజును వేయి విధములా దూలనాడుచుండిరి. శ్రీ వాసవి కన్యకను దేవతా స్వరూపిణిగా భావించి యామెను వేనోళ్ళగీర్తించుచుండిరి. రాజు సేనాపతి విక్రమ కేసరియను నాలుగు వేలమంది సైనికులు శ్రీ వాసవి యందు అపారమైన భక్తి కలవారై రారాజునందు కోపముగలవారై యుండిరి. ఈ విషయములు తెలుసుకొని రాజు మరి కొంతమంది సైన్యమును పంపి వైశ్యుల ఉద్యమమును ఆపవలెనని చెప్పిరి. ఆ సైన్యములో కూడా చాలామంది 'వాసవీ కన్యక' మీద భక్తితో నిలచిరి. వారిలో కొంతమంది దుర్మార్గులు యుద్ధమునకు సిద్ధపడి యుద్ధము జరిగెను. అందులో చనిపోయిన వీరభటుల వంశమువారిని వీరముష్టులను పేర, వారి వంశపారంపర్యముగా వారిని వైశ్యులు పోషింపవలెనని వాసవి కన్యక ఆదేశించెను. ఇంకనూ "అన్నలారా మన భారతీయులలో అన్ని వర్ణముల వారిలో మేనరిక ధర్మమున వివాహము జరుగు విధానమున్నది కదా... వైశ్యులిపుడు ఆ ధర్మమును తప్పక ఆచరించ వలెను. పరమ ప్రమాదకరమైన యవలక్షణములు గాని, దుర్గుణములుకాని యున్నచో ఈ ధర్మము తప్పవలెనే కాని, లాభ - మోహములకు లోనై ఈ మేసరిక ధర్మము తప్పరాదు అని చెప్పెను. అక్కడున్న వైశ్య జనులు అమ్మ చెప్పినట్లు చేస్తామని మాట యిచ్చిరి. 🚩👉 #విధి_వశమున_వీడిపోయిన_వైశ్య సోదరులందరు భావి కాలమున మరలా మనతో కలియగలరు. అపుడు భారతావనియందున్న యావత్తు వైశ్యజాతి అంతయు బేధధానములు మరచి మహా సంఘముగ రూపొందగలదు. నేనగ్నిప్రవేశమైన విషయము విష్ణువర్ధన మహారాజుకు తెలిసినంతనే వాని తల వేయి ముక్కలుగా పగిలి భయంకరమగు దుర్మరణము చెందగలరని శపించెను. శ్రీ వాసవి కన్యక అందరికీ నమస్కరించి సెలవు తీసుకొని తనకై నిర్ణయింపబడిన గుండమునకు ముమ్మారు ప్రదక్షిణము గావించి అగ్నిలో ప్రవేశించుటకు సంసిద్ధురాలై నిలచెను. కుసుమశ్రేష్ఠి దంపతులు, తదితర 102 గోత్రముల దంపతులు తమ తమ గుండముల చెంత సంసిద్ధులై నిలచిరి. 🚩👉 #శ్రీ_వాసవి_సంకేతముననుసరించి_పుణ్య దంపతులందరు భగవంతుని తలంచుకొని అందు ఒక్కసారిగా గుండములందు దూకిరి. ఒక క్షణ కాలము అంధకార బంధురమయ్యెను. అంత అగ్నిలో దూకినా ఎవ్వరికీ అగ్ని వేడి తగులలేదు. మల్లె పూదండలలో నిలుచున్నట్లు వున్నది. భయంతో హాహాకారాలు ఎవ్వరూ చేయలేదు. అమ్మ లీలలు అందరూ కొనియాడారు. శ్రీ వాసవి నిలిచిన అగ్ని గుండమునుండి ఒక మహా జ్యోతి ఆకసమంటునట్లు పెరుగసాగెను. ఆ మహాదేవి కోటిసూర్యుల కాంతితో విశ్వరూపము ధరించెను. ఋషులు. దేవతలు అందరూ దేవిని స్తోత్రము చేయుచూ గన్పడిరి. అట్టిదరి భయపడుచున్న జనులను గాంచి "బిడ్డలారా..! భయపడకండి. నేను పరమాత్మనగు ఆదిపరాశక్తిని. యీ కలియుగమున తరుణోపాయమును యుగాదర్శమును ప్రభోదించుటకై యీ కుసుమశ్రేష్టి యింట “వాసవి కన్యక"నై అవతరించితిని. పూర్వము 'కుసుమార్యుడు' సమాధి యను పేర బుట్టినవాడై నన్ను గూర్చి అమోఘమగు తపమాచరించి నన్ను మెప్పించి తనకును, తన బంధువర్గమునకును మోక్షము ప్రసాదింపుమని వరమడిగెను. వేరొక జన్మమున వాని కోర్కెదీర్తునని. నాడు వరమొసగితిని. నేడీరీతి ఆ వరమును సఫల మొనర్చినాను. యిప్పుడగ్నిప్రవేశమొనర్చిన 102 గోత్రముల వైశ్య దంపతులే నాటి సమాధి యొక్క బంధువర్గము, వీరందరకును శాశ్వత మోక్షమును ప్రసాదించు చున్నాను. నేనిప్పుడు అర్చావతారినై మీ ముందు వేలయుచున్నాను. నన్ను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి యను పేర అర్చించుచు జప, వ్రత, పూజ హోమ సంకీర్తనాదులచే నన్ను పూజించుచు, నేఁ జూపిన ధర్మ మార్గాన వర్థిల్లుచుండుడు. సర్వదా మిమ్ములను నేను కాపాడుచుందును" అని పలికి అర్చావతార రూపమున ఆ దేవి వెలసెను. 🚩👉 #పెనుగొండను_ముట్టడింప_నరుదెంచుచున్న విష్ణువర్ధనునకు మార్గమధ్యముననే శ్రీ వాసవీ యగ్ని ప్రవేశ విషయము తెలిసెను. ఆ వార్త చెవిన బడిన తోడనే యాతని శిరముపై పిడుగుబడినట్లయ్యెను. దుర్భర వేదనతోఁ నాతడు తల్లడిల్లి పోయెను. అది తన యకృత్యముల ఫలితమని యాతడప్పుడు గ్రహింపగలిగెను. మంత్రి, సేనాపతులున్నూ, సైన్యములునూ చూచుచుండగా అత్యంత భయాశ్చర్యముల గొల్పుచు విష్ణువర్ధనుని శిరము వేయి ప్రక్కలుగా వేర్పడి పడెను. ఆ భయంకర మరణ దృశ్యమునుఁ గని అతి భీతులై అందరునూ పరుగు పరుగున పెనుగొండ కరుదెంచిరి. అట అర్చావతారియై వెలసిన "శ్రీ వాసవి మాతను" వేడుకొనిరి. (యింకా ఉంది)... పైవన్నీ కలిపి ఉన్న బుక్ 520 పేజీలు. ₹599 మాత్రమే. సంప్ర// 🎉🕉️ 🚩🚩🚩🎉👉🚩🎉👉 #శ్రీశ్రీశ్రీ_వేమా_వేంకటేశ్వర_గుప్త_శ్రీమతి_వేమా_వరలక్ష్మీ 'భాగవతారిణి' గార్ల రచనలో... దివ్య ఆశీస్సులతో... 📕📗📚 #'శ్రీ భగవద్గీత - గురుచరిత్ర' లాంటి అతి పవిత్రమైన పారాయణ గ్రంధములు ! 🕉👍 మీ ఫోటో, మీ పేరు 1 పేజీ కలర్ లో ప్రింట్ చేసి పంపుట మా ప్రత్యేకత.! మీరిచ్చే ప్రతి రూపాయీ సద్వినియోగం అవుతుంది! #మా_ఇంట్లో_స్వంత_తయారీ... 🎉🕉️ 🚩🚩🚩🚩🚩🚩 మా వద్ద...:-- 🏵️ #శ్రీ_వాసవీ_మాత_జండాలు🚩🏳️🚩🏳️🎏 🏵️ #శ్రీ_వాసవీ_మాత_బాడ్జిలు🎖️🏵️🎖️🏵️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_స్టిక్కర్స్ 🖼️🖼️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_కండువాలు🦺🦺 🏵️ #శ్రీ_వాసవీ_మాత_శాలువాలు🛕🛕 🏵️ #శ్రీ_వాసవీ_మాత_Pocket_పిన్స్🪙🔖 🏵️ #శ్రీ_వాసవీ_మాత_స్ట్రీట్_తోరణాలు,📄📄 🏵️ #శ్రీ_వాసవీ_మాత_మెమెంటోలు🏆🏆🥉 🏵️ #శ్రీ_వాసవీ_మాత_హెడ్_రిబ్బన్స్🎗️🎗️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_టోపీలు.🧢🧢 🏵️ #శ్రీ_వాసవీ_మాత_పెన్నులు 🖊️🖌️🖋️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_గొడుగులు🌂 🏵️ #శ్రీ_వాసవీ_మాత_బైక్_రిబ్బన్లు 🏵️ #శ్రీ_వాసవీ_మాత_బైక్_హ్యాండిల్_జండాలు 🏵️ #శ్రీ_వాసవీ_మాత_స్కార్ఫ్_లు 🏵️ #శ్రీ_వాసవీ_మాత_బ్యాగులు 🛍️🛍️ 🏵️ #శ్రీ_వాసవీ_మాత_మొబైల్_స్టిక్కర్లు 💽📱 🏵️ #శ్రీ_వాసవీ_మాత_టి_షర్ట్_లు👕👚👔 🏵️ #శ్రీ_వాసవీ_మాత_కీ_చైన్స్,🪀 🏵️ #శ్రీ_వాసవీ_మాత_విగ్రహాలు🔱⚜️🔱⚜️🛕 🏵️ #శ్రీ_వాసవీ_మాత_రూపులు(coins) మరియు #స్టాండ్_రూపులు🪙🧭🪙🧭 🏵️ #102_గోత్రాల_ఆర్యవైశ్య_వంశవృక్షం_కాలండర్లు, 🌇🌃 🏵️ #శ్రీ_వాసవీ_మాత_లామినేషన్_ఫోటోలు , 🌇🌃 మొదలయినవి లభించును..🛕 🥉🎯 మీ ఆర్డర్ 🕘2️⃣4️⃣ గంటలలో కొరియర్ / పోస్ట్ ద్వారా ఏ ప్రాంతమునకైనా ఉచితంగా పంపుట మా ప్రత్యేకత !. 100 కాపీలకు 10 % తగ్గింపు 🎁 ధరకి లభించును. 🎉 మా వాట్సాప్ / ముఖపుస్తకం / Instagram / telegram యాప్ ల స్టేటస్ లో మరి కొన్ని వివరాలను చూడండి... 🚩#శ్రీ_వాసవీ_మాత_ప్రాచీన_ప్రామాణిక_అపూర్వ_అద్భుత_గ్రంధములు_దాదాపు_15_రకములు! కేవలం అర్యవైశ్యుల కొరకు...! 📕📗📘 మా వద్ద లభించు గ్రంథములలో కొన్ని! 📚 #శ్రీ_వాసవీ_మాత_సహస్ర_నామములు.₹50/-లు, (పెద్ద అక్షరములు). & , ₹30/- (పాకెట్ సైజు). 📚 #శ్రీ_వాసవీ_కన్యకా_పరమేశ్వరి_పురాణము (జీవిత చరిత్రము నిత్య పారాయణ గ్రంధము) 200 పేజీలు. ₹99/- లు. #శ్రీ_వాసవీ_కన్యకా_పురాణము (కలర్) : 250 పేజీలు. ₹300/-లు. #శ్రీ_వాసవీ_దేవి_సంగ్రహ_చరిత్ర : 24 పేజీలు. (పాకెట్ సైజు) ₹15/- లు. 📚 #శ్రీ_వాసవీ_మాత_జీవిత_చరిత్రపై_120_ప్రశ్నలు_జవాబులు ₹25 (పాకెట్ సైజ్). 📚 #శ్రీ_వాసవీ_మాత_జీవిత_చరిత్ర_జోలపాట_102_గోత్రముల_లాలిపాట ( నిత్య పారాయణ గ్రంథము) ₹15/- & ₹31/- లు. 📚 #శ్రీ_వాసవీ_మాత_భక్తి_పాటలు_మంగళ_హారతులు_భజన_పాటలు: 80 పేజీలు. ₹60/- లు. 📚 #శ్రీ_వాసవీ_మాత_వ్రత_కల్పము (5 వ్రత కథలతో..) ₹49/- లు. 📚 #వ్యాపార_మంత్ర_రహస్యాలు (తెలుగు వచనం; పాకెట్ సైజు) 272 పేజీలు. ₹300/- & పాకెట్ సైజ్ 40 పేజీలు. ₹60/- లు. 📚 #ఆర్యవైశ్య_గోత్రములు_ఋషులు_ప్రవరలు_5000పైగా_ఇంటిపేర్లు.128+ పేజీలు. ₹60/-లు. 📚 #శ్రీ_వాసవీ_మాత_దీక్షా_విధానము ₹30/- (పాకెట్ సైజ్). 📚 #శ్రీ_వాసవీ_మాత_నిత్య_పూజా_విధానము ₹20/- & ₹50/-. 📚 #శ్రీ_వాసవీ_మాత_శరభలు_ఖడ్గములు ₹20 (పాకెట్ సైజ్) మొ ll న గ్రంథములు మా వద్ద లభించును. 💕 🙏 ఆర్యవైశ్యుల / వాసవీ మాత 15 రచనల (సెట్స్) 3 రకములు కలవు. ₹300, ₹500, మరియు ₹999/- మాత్రమే ! 👉 140 నుండి 150 పేజీల #సంపూర్ణ_మహా_జాతక_గ్రంధము_ఒకరికి ₹999 లు మాత్రమే! 🌎 లేదా మహా జాతక గ్రంధం దాదాపు 150 ఫొటోస్ తీసి🪀 వాట్సప్ ద్వారా ( Portable Document Format PDF ) పంపుట మా ప్రత్యేకత! 🙏 పోస్టేజీ / కొరియర్ చార్జి పూర్తిగా ఉచితం ! ఫొటోలూ, పుస్తకముల సెట్ ఏ ప్రాంతమునకైనా ఉచితంగా చేరవేయుట మా ప్రత్యేకత ! అన్ని వివరముల కొరకు నేడే ఫోన్ చేయగలరు : 📚🌹 ఇట్లు :-- √ #ఆర్యవైశ్య_వాసవీ_పుత్ర ; √ #సనక_సనందనస_గోత్ర ; √ #శ్రీ_వాసవీ_మాత_చరిత్ర_గ్రంధకర్త ; √ #శ్రీ_వాసవీ_పురాణ_బ్రహ్మ ; √ #శ్రీ_వాసవీ_భక్తి_ప్రచార_రత్న ; √ #శ్రీ_వాసవీ_దేవాలయం_అర్చకులు ; #శ్రీ_గురు_భాస్కరాచార్య_వాసవీ_కన్యకా_పరమేశ్వరీ_పీఠమ్ ; శ్రీ వేమా విరూపాక్ష గుప్తా & సన్స్, పోస్ట్, కంపోజర్ & రైటర్. 📖📚 శ్రీ వాసవీ ఆధ్యాత్మిక గ్రంథ నిలయము, శ్రీ లక్ష్మీ వాసవీ పబ్లికేషన్స్ & ఆస్ట్రాలజీ' కంకిపాడు - 521151, కృష్ణాజిల్లా, A.P. (South India). 📲 అన్ని వివరముల కొరకు నేడే ఫోన్ చేయగలరు. 📱🪀 సెల్ / వాట్సాప్ (Cantact / Watsapp) నెంబర్లు : 9247337755 / 8297337755. 📧 Email id : vemagupta.102@gmail.com 🖇️🔗 Please press our link 🖇️🔗 https://m.facebook.com/story.php?story_fbid=359914340062223&id=100081309799398&mibextid=Nif5oz #🏛️రాజకీయాలు #😍డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ https://youtu.be/XBEHdROY_Iw https://www.facebook.com/share/r/15CQtCzJ3D/ 👍🏻 "సంభవామి యుగే యుగే" ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి. వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే అమ్మ ప్రచారం మీరూ చేసినట్లే ! పూర్తి ఫలితం కలుగుతుందని మా ఆశ ! ⚡ దయచేసి మన సోదరులకు, మన గ్రూపులకు యీ విషయాన్ని ఫార్వార్డ్ చేయమనవి !
See other profiles for amazing content