#📽ట్రెండింగ్ వీడియోస్📱#TDP ✌️ Chandrababu Naidu#🏛️రాజకీయాలు#💪పాజిటీవ్ స్టోరీస్#🆕Current అప్డేట్స్📢
సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్
రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్తో కలిసి మంత్రి లోకేష్ ఆవిష్కరించారు.
#🆕Current అప్డేట్స్📢#TDP ✌️ Chandrababu Naidu#💪పాజిటీవ్ స్టోరీస్#🏛️రాజకీయాలు#📽ట్రెండింగ్ వీడియోస్📱
పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నదే తెలుగుదేశం పార్టీ సంకల్పం. 2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం.
2014–19లో 8.19 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టి పేదలకు అప్పగించాం. గత ఏడాది 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయించాం. ఇప్పుడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయించాం.