love Reddy

బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
1.9K వీక్షించారు
4 నెలల క్రితం
మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా సకల జగతి కోసం! క్యాప్షన్ : రెడ్ల కమ్యూనిటీ వారి క్యాలెండర్ల పంపిణి కార్యక్రమం! ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే నిలుస్తాం! విడిపోతే పడిపోతాం అధపాతాళానికి, కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖం తరహాలో రెడ్డి సోదర,సోదరిమణులు అందరం ఒకే మాట ఒకే బాటగా ముందుకు కదిలి కదం తొక్కుదాం! జయ జయహో రెడ్డి బ్రదర్స్! రెడ్ల ఐకమత్యం వర్ధిల్లాలి అత్యంత దిగ్విజయంగా మరో పది కాలాల పాటు!✍️✍️✍️( 24 - 12 - 2025)! #reddy
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
2.3K వీక్షించారు
4 నెలల క్రితం
రెడ్డి ఇక్కడ చూడు! క్యాప్షన్ : ఈ రోజు బేతంచెర్ల మండల రెడ్ల సంఘం వారి అధ్వర్యంలో బేతంచెర్ల నగరంలోని ప్రతి రెడ్డి సోదర,సోదరిమణులకు రెడ్ల క్యాలెండర్ పంపిణి కార్యక్రమం! సామాజిక సందేశం : మన రెడ్ల కమ్యూనిటీ ఓక బలీయమైన శక్తిగా ఎదగాలంటే ఓక వ్రేలు చాలదు ఐదు వ్రేళ్లు కలిస్తేనే మనమంతా తిరుగులేని,ఎదురులేని శక్తిగా ఈ సమాజంలో మన రెడ్ల ఉనికిని అత్యంత ఘనంగా చాటిచెప్పేది.అంతేకాదు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న,మానవసేవే మాధవసేవ అనే నీతి సామెతలకు అనుగుణంగా సామాజిక సేవలో సైతం మన రెడ్డి సోదర, సోదరీమణులు మరే కమ్యూనిటీ వారికి తీసిపోకుండా ముందంజలో ఉండి తీరాలి. అన్నింటికి మించి మన రెడ్ల కమ్యూనిటీ శ్రేయోభిలాషిగా నేను మన బేతంచెర్ల మండల రెడ్ల సంఘం ప్రతినిధులకు చేసే విజ్ఞప్తి ఏమంటే మన రెడ్లలో ఎవరైనా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉంటే వారికి వెన్నుదన్నుగా నిలబడి వారు అంతో ఇంతో ఆర్థికంగా నిలదోక్కుకొని వారి కళ్ళ మీద వారు నిలబడేలా చేయూతను అందించే భాద్యతను మన బేతంచెర్ల మండల రెడ్ల సంఘం వారు భుజనా వేసుకుంటే మన రెడ్ల సంఘం ప్రతిష్ట,కీర్తి ఈ సమాజంలో నలుదిక్కులా ఇనుమడించడం తథ్యం.అదేమాదిరి మన బేతంచెర్ల మండలంలోని రెడ్ల సోదర, సోదరిమణులకు ఏ విషయంలో అన్యాయం జరిగిన వారి తరపున మన బేతంచెర్ల రెడ్ల సంఘం ప్రతినిధులు గట్టిగా నిలబడి వారికి న్యాయం జరిగేంతవరకు న్యాయ పోరాటం చేయాలి.రెడ్ల సంఘం ప్రతిష్ట,కీర్తి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి!జయ జయహో రెడ్డి బ్రదర్స్!✍️✍️✍️( 24 - 12 - 2025)! - మధుసూదనరెడ్డి బుగ్గన,రెడ్డి బంధువుల ఆత్మీయుడు & సామాజిక విశ్లేషకుడు! #reddy
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
2.2K వీక్షించారు
5 నెలల క్రితం
( 16 - 11- 2025) బేతంచెర్ల నగరంలో జరిగిన రెడ్డి కులస్తుల వనభోజన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా టాక్స్ లు కడుతున్నది మన రెడ్డి కులస్తులే అని, కాబట్టి రెడ్డి సామాజిక వర్గంలో వున్న బీదవారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చాలా తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నామని,అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున ప్రతి యొక్క రెడ్డి సోదరుల ప్రదాన డిమాండ్ ఏమంటే రెడ్డి కార్పొరేషన్ పాలకమండలి ఏర్పాటు చేసేందుకు,అందుకు నిధులు సమకూర్చేందుకు డిసెంబర్ 15 లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు మన రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు తక్షణమే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమం తరపున ' ఐకమత్యమే మహాబలం ' అనే తరహాలో ప్రతి యొక్క రెడ్డి కులస్థులు కూడా ఏకతాటిపై నిలిచి( అంటే రాష్ట్ర వ్యాప్తంగా వున్న 70 లక్షల పైచిలుకు రెడ్డి కులస్తులు) మా హక్కుల సాధన కోసమని ఓక పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రత్యేక సందర్బంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు శ్రీ గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు!రెడ్డి కులస్తుల ఐక్యత మరో పదికాలాల పాటు వర్ధిల్లాలి అత్యంత దిగ్విజయంగా! జయ జయహో రెడ్డి బ్రదర్స్! క్యాప్షన్: కలిస్తే నిలుస్తాం! విడిపోతే పడిపోతాం అధ: పాతాళానికి!ఏదైనా సాదించాలన్న ఒక చేతితో చేయడం సాధ్యం కాదు అందుకు పది చేతులు కలవాలి,చెయ్యి చెయ్యి కలిపితేనే కొండలను సైతం పిండి చేయగలం,అసాధ్యాల్ని సైతం సాధ్యం చేయగలం! ఈ ప్రదాన నీతి సూత్రాన్ని ప్రతి యొక్క రెడ్డి కులస్థులు దృష్టిలో ఉంచుకొని మన హక్కుల సాధనపై ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి మనమనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మనమంతా ఉద్యమిద్దాం,అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి అయిన మన రెడ్డి కులస్తుల హక్కులను అత్యంత విజయవంతంగా సాధించుకుందాం! రెడ్డి సామాజిక వర్గం జిందాబాద్!✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల! #reddy